క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి, 2025 చివరి నాటికి వరకు భారతదేశం నుండి క్షయను పూర్తిగా నిర్మూలించాలని అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భూక్యా నగేశ్ కోరారు.
వాటర్ షెడ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధకారులను ఆదేశించారు. మంగళవారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోవాటర్ షెడ్ పథకం పనులను ఆయన
తొలకరి ముందుగానే ప్రారంభమైనందున నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్లో నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అర్వ�
నకిలీ విత్తనాలు అమ్మితే విత్తన డీలర్లు, దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్, ఎరువుల దుకాణాన్ని క�
నెలలు గడుస్తున్నా ధాన్యం కాంటాలు వేయడం లేదంటూ, అకాల వర్షంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మొలకెత్తిన ధాన్యం బస్తాలతో NH 365 జాతీయ రహదారిపై బుధవారం ధర్నా నిర్వహించారు.
ధాన్యం కాంటా వేసిన బస్తాలను మిల్లులకి వేగవంతంగా తరలించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని, తిమ్మాపుర�
ఆయిల్పామ్ తోటలను సాగు చేసే రైతులు ప్రాథమిక దశలోనే సరైన యాజమాన్యం పద్ధతులు పాటించినట్లు అయితే మంచి దిగుబడి సాధించవచ్చు అని పతంజలి ఆయిల్పామ్ కంపెనీ మేనేజర్ జె.హరీశ్, ఏఈఓ నేరెళ్ల సత్యం తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో రైతులు శనివారం ధర్నా చేపట్టారు. రెండు నెలలుగా ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ధా�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను నాయకులు ఇష్టానుసారంగా ఇంట్లో కూర్చుని ఎంపిక చేసినట్లు తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యదర్శి కేసాని రాహుల్ తెలిపారు. అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలంటూ డి
బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకుని విద్యావంతులు కావాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు
TB Patients | అర్వపల్లి మండల పరిధిలో ప్రస్తుతం క్షయ వ్యాధి మందులు వాడుతున్న బాధితులకు న్యూట్రీషన్లు కిట్లను మంగళవారం డాక్టర్ భూక్య నగేష్ నాయక్ ఆధ్వర్యంలో అర్వపల్లి ఆరోగ్యం కేంద్రం నందు పంపిణీ చేశారు.
ప్రజలు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీహెచ్సీ డాక్టర్ భూక్య నాగేశ్ అన్నారు. అంతర్జాతీయ మలేరియా డే సందర్భంగా శుక్రవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. �
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు.