విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం ఏనుగులపాలేంలో విద్యుత్లైన్మెన్ బంగార్రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం డీసీపీ గౌతమి సాలి విలేకరుల సమావేశంలో వివరాలన�
కాచిగూడ : నిషేదిత గంజాయి ప్యాకెట్లను అమ్ముతున్న వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్లోని లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన వ్యాపారి విక్�
బంజారాహిల్స్ : షాపింగ్ మాల్లో బట్టలు కొనేందుకు వెళ్లిన యువతి ట్రయల్ కోసం డ్రెస్ మార్చుకుంటుండగా సెల్ఫోన్తో వీడియో తీసిన ఇద్దరు యువకులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టోర్ మేనేజర్పై జూబ్లీహ�
సదాశివపేట: మండల పరిధిలోని మద్దికుంట చౌరస్తా వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్కుమార్ తెలిపారు. మద్దికుంట గ్రామానికి చెందిన ఎండీ.రషీద్�
‘మత్తు’పై పోలీసులు ముప్పేట దాడి చేస్తున్నారు. గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం సైతం వివిధ చోట్ల గంజాయి, హశీశ్ ఆయిల్ను స్వాధీనం చేసుకొని.. నిందితులను అరెస్టు చేశారు. హశీశ్ ఆయిల్ అమ్ముత�
బంజారాహిల్స్ : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ దారిన పోతున్న వారిని బెదిరించడంతో పాటు మాట వినకపోతే బ్లేడ్తో గొంతు కోస్తానంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్
చార్మినార్ : ట్వంటీట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న జట్టులో గెలుపు ఏ జట్టుదో అంటూ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముగ్గురిని దక్షిణ మండల టాస్క్పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన�
భోపాల్: ఆయుధాల అక్రమ రవాణా కేసులో జాతీయ కబడ్డీ క్రీడాకారుడితోపాటు మరో ముగ్గురిని మధ్యప్రదేశ్లోని గుణాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. శివపురిలోని ఒక వ్�
బంజారాహిల్స్ : నిషేదిత మత్తుపదార్ధాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-3లోని పద్మావతినగర్లో నివాసం ఉంటున్న �
న్యూఢిల్లీ: బాలుడ్ని కిడ్నాప్ చేసిన మాజీ పని మనిషి, ఆ ఇంటి యజమానిని రూ.1.10 కోట్లు డిమాండ్ చేశాడు. ఫోన్ కాల్ను ట్రేస్ చేసిన పోలీసులు అతడ్ని చాకచక్యంగా పట్టుకుని ఆ బాలుడ్ని కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలో