చార్మినార్ : ట్వంటీట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న జట్టులో గెలుపు ఏ జట్టుదో అంటూ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముగ్గురిని దక్షిణ మండల టాస్క్పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన�
భోపాల్: ఆయుధాల అక్రమ రవాణా కేసులో జాతీయ కబడ్డీ క్రీడాకారుడితోపాటు మరో ముగ్గురిని మధ్యప్రదేశ్లోని గుణాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. శివపురిలోని ఒక వ్�
బంజారాహిల్స్ : నిషేదిత మత్తుపదార్ధాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-3లోని పద్మావతినగర్లో నివాసం ఉంటున్న �
న్యూఢిల్లీ: బాలుడ్ని కిడ్నాప్ చేసిన మాజీ పని మనిషి, ఆ ఇంటి యజమానిని రూ.1.10 కోట్లు డిమాండ్ చేశాడు. ఫోన్ కాల్ను ట్రేస్ చేసిన పోలీసులు అతడ్ని చాకచక్యంగా పట్టుకుని ఆ బాలుడ్ని కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలో
జైపూర్: ఏడవ తరగతి విద్యార్థినిపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేశాడు. రాజస్థాన్లోని ఝున్ఝన్హు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 11 ఏండ్ల బాలికపై 31 ఏండ్ల టీచర్ ఈ నెల 5న స్కూలు తర్వాత అత్యాచారానికి పాల్�
వెంగళరావునగర్ : విశాఖపట్నం నుంచి గంజాయి దిగుమతి చేసుకుని నగరంలో విక్రయిస్తున్న ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్.ఆర్.నగర్�
బొల్లారం : ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ వాటిని స్క్రాప్ రూపంలో విక్రయిస్తున్న నిందితుడిని బుధవారం తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా న్యాయస్థానం అతడికి జైలు శిక్ష విధించింది. అత
మన్సూరాబాద్ : ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షికోత్సవ వేడుకల్లో యువతులతో అసభ్యకర నృత్యాలు చేయించిన కేసులో నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆహ్వానితులకు మద్యం సరఫరా చేయ
బంజారాహిల్స్: నిషేదిత గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనంప్రకారం బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని సయ్యద్నగర్లో నివాసముంటున్న షేక్ సయిదుల్ �
Facebook Post | మోటార్ వాహనాల్లో ఉపయోగించే కేటలిటిక్ కన్వర్టర్ అమ్మాలనుకున్నాడో యువకుడు. అందుకోసం దాని ఫొటో తీసి ఫేస్బుక్ మార్కెట్ప్లేస్లో పోస్టు చేశాడు.
న్యూఢిల్లీ: బంధువైన పోలీస్ అధికారిని ఒక పోలీస్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి హత్య చేశాడు. కుటుంబ గొడవ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. స
Lakhimpur Kheri | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ కారు ప్రమాద ఘటనలో నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు