బంజారాహిల్స్ : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారగృహం నిర్వహిస్తున్న ఓ మహిళతోపాటు మరో ఇద్దరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోన�
బంజారాహిల్స్ : రెస్టారెంట్లోని లేడీస్ బాత్రూమ్లో సెల్ఫోన్ పెట్టి రికార్డింగ్ చేసిన వ్యవహారంలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్కు తరలించారు. జూబ్లీహిల్స్�
సైదాబాద్ : సైదాబాద్ సింగరేణికాలనీలో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బి�
సికింద్రాబాద్ : సీతాఫల్మండిలో వృద్దురాలి మెడలోంచి బంగారు గొలుసును అపహరించిన చైన్స్నాచర్ను 24 గంట ల్లోపే చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం ఓ అపార్ట్మెంట్లో పనులు �
బంజారాహిల్స్ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేసేందుకు వచ్చిన టీఆర్ఎస్వీ కార్యకర్తలమీద కర్రలతో దాడి చేసిన ఘటనలో నిందితులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
హయత్నగర్ : జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో యువతను టార్గెట్ చేస్తూ గంజాయి సరఫరా చేస్తున్న ఓ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.10 వేలు విలువైన 75 గంజాయి ప్యాకెట్లను
YS Sharmila | బోడుప్పల్లో వైఎస్ షర్మిల అరెస్ట్ | వెఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్లోని ఎగ్జిబిషన్
మెహిదీపట్నం : గంజాయి తరలిస్తున్న ఇద్దరిని గోల్కొండ పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టుకుని వారి వద్ద 3 కిలోల గంజాయిని, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ కొణతం చ
చార్మినార్ : శారీరక ధృడత్వం, మానసిక ఉల్లాసం కోసం విద్యార్థులకు వ్యాయమం నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు . బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ స�
కాచిగూడ : చెడు వ్యసనాలకు బానిసలై రైల్వేస్టేషన్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువ కులను కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీని�
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు ఆమనగల్లు : మహిళను అతి కిరాతకంగా హత్యచేసిన నిందితుడిని 24గంటలు గడవకముందే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ తెలిపారు. గురువారం ఆమనగల్లు ప�
పోలీసులకు చిక్కిన మావో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు | ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ పెద్ద మహేందర్ అలియాస�
ముషీరాబాద్, సెప్టెంబర్ 13: విద్యార్థినుల ఫొటోలు తీస్తూ..అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ కీచక టీచర్ను తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు. దోమలగూడ గగన్మహల్ ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్�