ముంబై: బర్త్డే కేక్ను కత్తితో కోసిన యువకులతోపాటు దానిని తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. గత నెలలో రితేష్ పేకే, ఆదిత్య నలవాడే అనే ఇద్దరు యువకులు జనతా వ�
గౌహతి: డ్రగ్స్ కొనేందుకు రెండున్నర ఏండ్ల కుమారుడ్ని తండ్రి అమ్మేశాడు. అస్సాం మోరిగావ్లోని లాహిఘాట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అమీనుల్ ఇస్లాం, డ్రగ్స్కు బానిస కావడంతోపాటు డ్రగ్ పెడ్లింగ్లో సంబంధం ఉండట�
కాలా జథేడి గ్యాంగ్ | రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మోస్టు వాటెండ్ లేడీ డాన్ అనురాధ చౌదరిని ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేకం బృందం ఇవాళ అరెస్టు చేసింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, పలువురు పార్టీ నేతలతోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ అంశంపై న్యాయ విచారణ జరి
సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితులను రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 10లక్షల విలువజేసే 2
క్రైం న్యూస్ | ర్నాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు నిషేధిత గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు.
అహ్మదాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఎనిమిదేండ్ల బాలుడ్ని తల్లి, ఆమె బావ కలిసి హత్య చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్ గ్రామీణ ప్రాంతమైన విరామ్గంలో రెండేండ్ల కిందట ఈ దారుణం జరుగగా వారిద్దరిని పో�
క్రైం న్యూస్ | భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు స్మగ్లర్ల ముఠాను శుక్రవారం టాస్క్ ఫోర్స్, జనగాం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు.
ముగ్గురు అరెస్ట్.. రూ.6,13,410 లక్షల విలువజేసే సొత్తు స్వాధీనం కంటోన్మెంట్, జూన్ 27: నగరంలో వివిధ ప్రాంతాల్లో నిషేధిత గుట్కాలు, నకిలీ సిగరెట్లతో పాటు ఇతర మత్తుపదార్థాలు ( తంబాకు వస్తువులు) విక్రయిస్తున్న ముఠా
బేగంపేట్, జూన్ 18: చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న మహిళలను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. పోలీసులు �