బంజారాహిల్స్,మే 20: బలవంతంగా బాలికను పార్కులోకి తీసుకెళ్లి తాళికట్టిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుత
బంజారాహిల్స్, మే 19 : ప్రేమ పేరుతో బాలికను నమ్మించి పార్కులోకి తీసుకువెళ్లి తాళికట్టిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడలో నివాసముంటున్న బా�
కుక్క అరెస్ట్.. ఎక్కడ? ఎందుకంటే..? | ఓ కుక్కను పోలీసులు అరెస్టు చేశారు. అవును మీరు చదివింది నిజమే.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు శునకంతో పాటు దాని యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్
జీడిమెట్ల, మే 4 : జీడిమెట్ల టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ ఓ గుట్కా వ్యాపారిని బెదిరించి రూ.50 వేలు డిమాండ్ చేసిన ముగ్గురు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ కె.బాలరాజు తెలిప
ఫర్టిలైజర్సిటీ, మే 4 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి పాల్పడిన ముఠాలోని ఒక సభ్యుడిని మంగళవారం అరెస్టు చేశారు. గత మా
ఇద్దరు బైక్ దొంగలు అరెస్టు | నగరంలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి 5 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గర విడతల వారీగా కోట�
క్రైం న్యూస్ | అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ మహిళతో సహా ముగ్గురు ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్ , వర్ధన్నపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
మాస్క్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు గానూ ఢిల్లీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన రోజునే భర్తని అరెస్ట్ చేయగా, సోమవారం రోజున భార్యని అదుపులోకి తీసుకున్�
గాజులరామారం, ఏప్రిల్ 14 : జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు వైన్ షాపు ముందు ఎయిర్గన్తో హల్చల్ చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్లమ్మ�
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 10 : మహిళను ఎరగావేసి దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. 14 మంది ముఠాలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరివద్ద ఆటో, 13 సెల్ఫోన్లను స్వాధీనం చే�
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఇంట్లో సహాయకుడిగా చేరాడు. రెండేండ్లు నమ్మకంగా పనిచేసి.. అన్నం పెట్టిన ఇంటికే కన్నంవేసి పారిపోయిన వ్యక్తిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్టు చేసి అతడి వద్దనుంచి రూ.6.75 లక