జీడిమెట్ల, మే 4 : జీడిమెట్ల టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ ఓ గుట్కా వ్యాపారిని బెదిరించి రూ.50 వేలు డిమాండ్ చేసిన ముగ్గురు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ కె.బాలరాజు తెలిప
ఫర్టిలైజర్సిటీ, మే 4 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి పాల్పడిన ముఠాలోని ఒక సభ్యుడిని మంగళవారం అరెస్టు చేశారు. గత మా
ఇద్దరు బైక్ దొంగలు అరెస్టు | నగరంలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి 5 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గర విడతల వారీగా కోట�
క్రైం న్యూస్ | అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ మహిళతో సహా ముగ్గురు ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్ , వర్ధన్నపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
మాస్క్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు గానూ ఢిల్లీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన రోజునే భర్తని అరెస్ట్ చేయగా, సోమవారం రోజున భార్యని అదుపులోకి తీసుకున్�
గాజులరామారం, ఏప్రిల్ 14 : జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు వైన్ షాపు ముందు ఎయిర్గన్తో హల్చల్ చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్లమ్మ�
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 10 : మహిళను ఎరగావేసి దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. 14 మంది ముఠాలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరివద్ద ఆటో, 13 సెల్ఫోన్లను స్వాధీనం చే�
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఇంట్లో సహాయకుడిగా చేరాడు. రెండేండ్లు నమ్మకంగా పనిచేసి.. అన్నం పెట్టిన ఇంటికే కన్నంవేసి పారిపోయిన వ్యక్తిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్టు చేసి అతడి వద్దనుంచి రూ.6.75 లక
బంజారాహిల్స్, ఏప్రిల్ 8 : ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడి వేధించడంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బం
తుపాకులతో తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను రాచకొం డ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు మహారాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకొని.. హైదరాబాద్లో తలదాచుకునే యత్నంలో ఇక్కడి పోలీసులకు దొర
ఖమ్మం : తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, తన భూమికి హద్దులు సర్వే చేసి చూపితే తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ సంబంధిత అధికారుల�
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ను హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎండీఎంఏను స్వా
సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతున్న స్థలాన్ని… ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టి రూ.7 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురు నిందితులను అరెస�