బంజారాహిల్స్, ఏప్రిల్ 8 : ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడి వేధించడంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బం
తుపాకులతో తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను రాచకొం డ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు మహారాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకొని.. హైదరాబాద్లో తలదాచుకునే యత్నంలో ఇక్కడి పోలీసులకు దొర
ఖమ్మం : తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, తన భూమికి హద్దులు సర్వే చేసి చూపితే తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ సంబంధిత అధికారుల�
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ను హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎండీఎంఏను స్వా
సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతున్న స్థలాన్ని… ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టి రూ.7 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురు నిందితులను అరెస�
గాజులరామారం : యువకుడి హత్య కేసులో జగద్గిరిగుట్ట పోలీసులు సోమవారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగద్గిరిగుట్ట సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా బేకర్ కట్టకు చెందిన షేక్
శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం) ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప�