బండ్లగూడ : ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన దొంగను రాజేంద్రనగర్ పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తలించారు.
ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..అరె మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో ఓ దొంగ ఇనుప రాడ్తో దొంగతనానికి విపల యత్నం చేస్తుండగా అటుగా వెళ్తున్న పోలీసులు చూసి దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వెంటనే అతని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. కాగా సంబంధిత బ్యాంకు సిబ్బంది ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.