Mysigandi | మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయ ఆవరణలో శాక్తేయ మొక్కుబడుల రశీదులు వసూలు చేసుకునేందుకు, శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో అధికారులు బహిరంగ వేలం పాటను నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని 353c జాతీయ రహదారిలో ఉన్న మైసమ్మ గుడిలోకి బొగ్గు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మైసమ్మ గుడి పూర్తిగా ధ్వంసం అయింది. స్థానికుల కథనం మేరకు.. భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసిపి 2వ గని వ�
బండ్లగూడ : ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన దొంగను రాజేంద్రనగర్ పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తలించారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..అరె మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న య