బ్యాంకులకు సెలవు రోజును ఎంచుకుని భద్రతా సిబ్బంది లేని ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఏటీఎం యంత్రంలో సరికొత్త మోసం వెలుగుచూసింది. కస్టమర్లు డ్రా చేసే డబ్బు బయటకు రాకుండా ప్యానల్ యాక్సెస్ లో ఇరుక్కునేలా టేప్ అంటించి.. కస్టమర్లు బయటికి వెళ్లాక నకిలీ కీస్ తో యాక్సెస్ మిషన్ తెరిచి అందు�
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన దుండగులు గ్యాస్కట్టర్తో మిషన్ ధ్వంసం చేసి రూ.17.79 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి
జైల్లో ఉన్న తమ స్నేహితుల ములాఖత్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరానికి పాల్పడ్డారు. ఓ ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు పట్టుకోగా, మరొకరు పరారయ్యాడు. అతన్ని విచారించిన పోలీసులకు షాకింగ�
ఈ నెల 21 పెబ్బే రు పట్టణంలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. రూ. 17.92 లక్షల నగదును ఎత్తికెళ్లిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు పోలీసు బృందాలు దొంగల వేటలో పడ్డాయి.
మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశా రు. పోలీసుల రాకతో పరారయ్యారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున సుమారు 3గంటల స
ATM theft | విమానంలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు ఒక ఏటీఎం నుంచి రూ.10.72 లక్షల డబ్బు చోరీ చేశారు. (ATM theft) ఆ తర్వాత విమానంలో మరో ప్రాంతానికి వెళ్లారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసి, మరుసటి రోజు ఉదయమే వచ్చి అందులో నుంచి క్యాష్ను అపహరిస్తున్న క్యాష్ కస్టోడియన్తోపాటు అతడికి సహకరించిన మరోవ్యక్తిని కూడా రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్దనుంచి ర
ముంబై: ఏటీఎంను పగులగొట్టిన దొంగలు అందులోని రూ.2.5 లక్షల నగదును చోరీ చేశారు. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యరాత్రి దాటిన తర్వాత యావత్ పట్టణంలోని ఒక జాతీయ బ్యాంకుకు �
కాచిగూడ : గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో చొరబడి రూ.4,79,501 రూపాయలను దొంగిలించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ డివిజన్ల�
బండ్లగూడ : ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన దొంగను రాజేంద్రనగర్ పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తలించారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..అరె మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న య