Facebook Post | మోటార్ వాహనాల్లో ఉపయోగించే కేటలిటిక్ కన్వర్టర్ అమ్మాలనుకున్నాడో యువకుడు. అందుకోసం దాని ఫొటో తీసి ఫేస్బుక్ మార్కెట్ప్లేస్లో పోస్టు చేశాడు.
న్యూఢిల్లీ: బంధువైన పోలీస్ అధికారిని ఒక పోలీస్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి హత్య చేశాడు. కుటుంబ గొడవ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. స
Lakhimpur Kheri | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ కారు ప్రమాద ఘటనలో నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు
ఇందూరు(నిజామాబాద్) : జిల్లాలో మిస్టరీగా మారిన మహిళా హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్న
వెంగళరావునగర్, అక్టోబర్ 7: వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ బంగ్లాదేశ్ ముఠాకు చెందిన ఏడుగురిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బంగ్లాదేశ్
సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆర్మీ అధికారుల పేరుతో సెంటిమెంట్ వలకబోస్తూ అమాయకులను మోసం చేస్తున్న రాజస్తాన్ భరత్పూర్కు చెందిన సైబర్ ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. �
శంషాబాద్ రూరల్ : బిజేవైఎం నాయకులు వ్యాపారిని బెదిరించి డబ్బులు లాక్కున్నసంఘటన శంషాబాద్ మండలంలో కలకలం సృష్టించింది. అందుకు కారణమైన బిజేవైఎం నాయకుడు భానుప్రసాద్, అతని అనుచరులను ఆరెస్టు చేసి రిమాండ
రూ. 17,12,000 విలువగల వస్తువుల స్వాధీనం ఖరీదైన వాహనాలు, బంగారం, నగదు చోరీ యాచారం : వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు చైన్ను దొంగిలించిన నలుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచ�
సిటీబ్యూరో, సెప్టెంబరు 30 (నమస్తే తెలంగాణ): కలిసి మద్యం సేవించారు. మత్తులో వాహనం నడుపొద్దని తెలిసీ ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారు. దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో కొద్దిరోజుల కిందట ఐదుగురు వ్యక్తులు మద్యం �
జమ్మి చెట్టు | ధన్వాడ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఆలయంలో నాటిన జమ్మి చెట్టును కాంగ్రెస్ నాయకులు తొలగించారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.