జైపూర్: ఏడవ తరగతి విద్యార్థినిపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేశాడు. రాజస్థాన్లోని ఝున్ఝన్హు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 11 ఏండ్ల బాలికపై 31 ఏండ్ల టీచర్ ఈ నెల 5న స్కూలు తర్వాత అత్యాచారానికి పాల్�
వెంగళరావునగర్ : విశాఖపట్నం నుంచి గంజాయి దిగుమతి చేసుకుని నగరంలో విక్రయిస్తున్న ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్.ఆర్.నగర్�
బొల్లారం : ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ వాటిని స్క్రాప్ రూపంలో విక్రయిస్తున్న నిందితుడిని బుధవారం తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా న్యాయస్థానం అతడికి జైలు శిక్ష విధించింది. అత
మన్సూరాబాద్ : ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షికోత్సవ వేడుకల్లో యువతులతో అసభ్యకర నృత్యాలు చేయించిన కేసులో నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆహ్వానితులకు మద్యం సరఫరా చేయ
బంజారాహిల్స్: నిషేదిత గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనంప్రకారం బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని సయ్యద్నగర్లో నివాసముంటున్న షేక్ సయిదుల్ �
Facebook Post | మోటార్ వాహనాల్లో ఉపయోగించే కేటలిటిక్ కన్వర్టర్ అమ్మాలనుకున్నాడో యువకుడు. అందుకోసం దాని ఫొటో తీసి ఫేస్బుక్ మార్కెట్ప్లేస్లో పోస్టు చేశాడు.
న్యూఢిల్లీ: బంధువైన పోలీస్ అధికారిని ఒక పోలీస్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి హత్య చేశాడు. కుటుంబ గొడవ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. స
Lakhimpur Kheri | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ కారు ప్రమాద ఘటనలో నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు
ఇందూరు(నిజామాబాద్) : జిల్లాలో మిస్టరీగా మారిన మహిళా హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్న
వెంగళరావునగర్, అక్టోబర్ 7: వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ బంగ్లాదేశ్ ముఠాకు చెందిన ఏడుగురిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బంగ్లాదేశ్
సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆర్మీ అధికారుల పేరుతో సెంటిమెంట్ వలకబోస్తూ అమాయకులను మోసం చేస్తున్న రాజస్తాన్ భరత్పూర్కు చెందిన సైబర్ ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. �
శంషాబాద్ రూరల్ : బిజేవైఎం నాయకులు వ్యాపారిని బెదిరించి డబ్బులు లాక్కున్నసంఘటన శంషాబాద్ మండలంలో కలకలం సృష్టించింది. అందుకు కారణమైన బిజేవైఎం నాయకుడు భానుప్రసాద్, అతని అనుచరులను ఆరెస్టు చేసి రిమాండ