కార్వాన్ : ఈ నెల 17న టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్స్నాచింగ్కు పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ జి.సంతోష్ కుమార్, అదనపు ఇన్స్పెక్టర్ ప్రసాద్�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై దుష్ప్రచారం పరారీలో మరో ముగ్గురు నిందితులు కమలాపూర్, నవంబర్ 17: ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన నలుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అ�
చెన్నై: ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. విద్యార్థుల నిరసనతో దిగి వచ్చిన పోలీసులు చివరకు ఆ టీచర్ను అరెస్ట్ చేశారు. తమిళనాడు కోయంబత్తూరులో ఒక ప్రైవేట్ స్కూలుల
బండ్లగూడ : ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన దొంగను రాజేంద్రనగర్ పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తలించారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..అరె మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న య
మియాపూర్: సరైన అనుమతులు లేకుండా బ్యూటీ పార్లర్ను నిర్వహిస్తున్నారంటూ విలేకర్ల పేరుతో పార్లర్ నిర్వహకులను బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పర
సికింద్రాబాద్ : తనను ప్రేమించాలంటూ యువతిని వెంబడిస్తు, వేధిస్తున్న ఓ యువకుడిని బోయిన్పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కోయిల
న్యూఢిల్లీ: వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. గోల్డ్ చైన్ ధరించిన మహిళా పోలీస్ను ఎర వేయడంతో అతడు దొరికిపోయాడు. నైరుతీ
రాంచీ: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుడు, అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్దాను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రశాంత
మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుడి వద్ద నుంచి 8 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్
మన్సూరాబాద్ : యువతిపై పలుమార్లు కత్తితో పొడిచి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మోదిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు ఎల్బీన�
Marijuana | హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు.
చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు ఓటుకు నోటు కేసులో డబ్బు సమకూర్చింది ఇతడే పలువురు అధికారులకు, నాయకులకు బినామీ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో స్�
అనంతపురం : జల్సాలకు అలవాటుపడి వాహనాల దొంగలుగా మారి చివరకు పోలీసులకు చిక్కిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల వైనం అనంతపురంలో చోటు చేసుకుంది. గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లు పట్టణ