Crime news | జిల్లాలోని బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామంలోని సాయిధామం పీఠాధిపతి రామానందను గురువారం రాత్రి బొమ్మల రామారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలప�
బంజారాహిల్స్ : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ వద్దకు వెళ్తానంటూ బయలుదేరేందుకు యత్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అడ్డుకుని అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. స
చండీగఢ్: పంజాబ్లోని కపుర్తలాలో ఒక యువకుడ్ని కొట్టి చంపిన కేసులో గురుద్వారా నిర్వాహకుడ్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు అమర్జీత్ సింగ్పై హత్య, హత్యాయత్నంతోపాటు ఇతర నేర సెక్షన్ల కింద �
Passport | విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లను నకిలీ వీసాలతో మోసం చేయడం మనకు తెలుసు. అలాగే నకిలీ వీసాలతో మోసాలు చేసేవాళ్లను కూడా చూశాం. ఇటీవలే కొంతమంది మహిళలు
సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన పేమెంట్ గేట్వే సంస్థ పూల్ ఖాతా నుంచి ఒకే రోజు రూ. 1.5 కోట్లు కాజేసిన ఘటనలో ఐదుగురు ఒడిశాకు చెందిన సైబర్నేరగాళ్లను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసుల�
షాద్నగర్ : ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో హత్యకు గురైన ఓ వ్యక్తి కేసు�
రూ. 2.05 కోట్ల నగదు, 43 బ్యాంక్ ఖాతాబుక్కులు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషి ఆన్లైన్కు బెట్టింగ్కు పాల్పడిన బుకీలను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హనుమకొండ గోపాల్ఫూర్కు �
ఇద్దరు బుకీలు అరెస్టు | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబై కేంద్రంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్టు చేసారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గంజాయి విక్రయదారులు రోజుకో అడ్డదారిని తొక్కుతున్నారు. ఎలాగైనా అతి తక్కువ సమయంలో కోట్లకుపడగలెత్తాలనే ఉద్దేశంతో రోడ్డు, ఇతర మార్గాల్లో గంజాయిని సరఫరా చేస్తున్న విక్రయదారులు ప్�
remanded చాంద్రాయణగుట్ట : క్షుద్రపూజల పేరుతో ఇద్దరు మహిళలను లోబర్చుకొని లైంగికదాడి చేసిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కార్య�
చెన్నై: చిట్ఫండ్ మోసం కేసులో రెండేండ్లుగా పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్న మహిళ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. టీకా తీసుకున్న డేటా ఆధారంగా పోలీసులకు ఆమె చిక్కింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన జరిగింది. 48 ఏండ
అగర్తల: తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సయోని ఘోష్ను త్రిపుర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆమెను హత్యాయత్నం నేరం కింద అరెస్ట్ చేసినట్లు పశ్చిమ త్రిపుర అదనపు ఎస్పీ(అర్బన్) బీజే రెడ్డి తెలిపారు. ఆ�