షాద్నగర్ : ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో హత్యకు గురైన ఓ వ్యక్తి కేసు�
రూ. 2.05 కోట్ల నగదు, 43 బ్యాంక్ ఖాతాబుక్కులు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషి ఆన్లైన్కు బెట్టింగ్కు పాల్పడిన బుకీలను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హనుమకొండ గోపాల్ఫూర్కు �
ఇద్దరు బుకీలు అరెస్టు | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబై కేంద్రంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్టు చేసారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గంజాయి విక్రయదారులు రోజుకో అడ్డదారిని తొక్కుతున్నారు. ఎలాగైనా అతి తక్కువ సమయంలో కోట్లకుపడగలెత్తాలనే ఉద్దేశంతో రోడ్డు, ఇతర మార్గాల్లో గంజాయిని సరఫరా చేస్తున్న విక్రయదారులు ప్�
remanded చాంద్రాయణగుట్ట : క్షుద్రపూజల పేరుతో ఇద్దరు మహిళలను లోబర్చుకొని లైంగికదాడి చేసిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కార్య�
చెన్నై: చిట్ఫండ్ మోసం కేసులో రెండేండ్లుగా పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్న మహిళ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. టీకా తీసుకున్న డేటా ఆధారంగా పోలీసులకు ఆమె చిక్కింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన జరిగింది. 48 ఏండ
అగర్తల: తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సయోని ఘోష్ను త్రిపుర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆమెను హత్యాయత్నం నేరం కింద అరెస్ట్ చేసినట్లు పశ్చిమ త్రిపుర అదనపు ఎస్పీ(అర్బన్) బీజే రెడ్డి తెలిపారు. ఆ�
కార్వాన్ : ఈ నెల 17న టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్స్నాచింగ్కు పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ జి.సంతోష్ కుమార్, అదనపు ఇన్స్పెక్టర్ ప్రసాద్�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై దుష్ప్రచారం పరారీలో మరో ముగ్గురు నిందితులు కమలాపూర్, నవంబర్ 17: ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన నలుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అ�
చెన్నై: ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. విద్యార్థుల నిరసనతో దిగి వచ్చిన పోలీసులు చివరకు ఆ టీచర్ను అరెస్ట్ చేశారు. తమిళనాడు కోయంబత్తూరులో ఒక ప్రైవేట్ స్కూలుల
బండ్లగూడ : ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన దొంగను రాజేంద్రనగర్ పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తలించారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..అరె మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న య