సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): వ్యాపారిని హత్య చేసిన రౌడీషీటర్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న వ్యాపారిని హత్య చేయడంతో అరెస్టు చేశారు.
తీరు మార్చుకోకపోవడంతో నిందితుడిపై పీడీయాక్ట్ విధించారు.