ల్యాండ్ మాఫియా..డ్రగ్స్ మాఫియాలా ఇప్పుడు చైన్ స్నాచింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాదికి చెందిన ముఠాలు గొలుసు చోరీలకు తెగబడుతున్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్మెట�
పాట్నా: మద్యం సేవించి నగ్నంగా రోడ్లపై తిరిగిన రాజకీయ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికార పార్టీ జేడీయూ నేత జై ప్రకాష్ ప్రసాద్ అలియాస్ కాలు, ఇస్లాంపూర్ అసెంబ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార�
అక్రమంగా గంజాయి విక్రయాలు చేపడుతున్న వారిపై మంగళ్హాట్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి క్రయ, విక్రయాలు, రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అరెస్ట్లు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుంట�
వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 950 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
వెంగళరావునగర్ : హష్ ఆయిల్ మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్న ఏడుగురు సభ్యులుగల ముఠాను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.93వేల విలువ చేసే 62 సీసాల హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. �
అమరావతి : కడప జిల్లాలో రాజంపేట జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రాజంపేట జిల్లా సాధన కోసం గుండ్లూరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర�
బెంగళూరు: సుమారు 15 ఏండ్లు హిందువుగా అందరినీ నమ్మించిన బంగ్లాదేశ్ మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం నుంచి అందిన సమాచారం మేరకు మూడు నెలలపాటు వెతికిన ప
బౌద్ధనగర్ : సికింద్రాబాద్ లో రెండు కత్తి పోట్ల కేసులు చేధించామని అదనపు సీపీ చౌహాన్ తెలిపారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. �
జియాగూడ : అక్రమంగా ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై దాడి చేసి 11 మంది పేకాట రాయుళ్లను ఆరెస్ట్ చేసిన సంఘటన కుల్సుంపురా పోలీసుస్టేషన్ పరిధిలో అదివారం చోటు చేసుకుంది. కుల్సుంపురా పోలీసుస్టేషన్ అ�
హయత్నగర్ : రహస్యంగా పేకాట స్థావరంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.10,470 నగదుతోపాటు 8 సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్