బాల్స్..రన్స్.. వికెట్లు ఇలా.. ఒక్కో అంశంపై బెట్టింగ్లు నిర్వహిస్తూ.. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కేంద్రాలుగా దందా సాగిస్తున్నారు పందెం రాయుళ్లు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో ఈ వ్యవహారం మ�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న పేకాటశిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్-2కు చె�
భువనేశ్వర్ : ప్రముఖ ఒడియా టెలివిజన్ నటుడు సుమన్ కుమార్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించ
డిస్పూర్ : అసోంలోని కరీంగంజ్ జిల్లా బదర్పూర్ రైల్వేజంక్షన్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చెల్లుబాటయ్యే వీసాలు, పాస్పోర్టులు లేవని అధికార వర్గాలు పేర�
ల్యాండ్ మాఫియా..డ్రగ్స్ మాఫియాలా ఇప్పుడు చైన్ స్నాచింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాదికి చెందిన ముఠాలు గొలుసు చోరీలకు తెగబడుతున్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్మెట�
పాట్నా: మద్యం సేవించి నగ్నంగా రోడ్లపై తిరిగిన రాజకీయ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికార పార్టీ జేడీయూ నేత జై ప్రకాష్ ప్రసాద్ అలియాస్ కాలు, ఇస్లాంపూర్ అసెంబ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార�
అక్రమంగా గంజాయి విక్రయాలు చేపడుతున్న వారిపై మంగళ్హాట్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి క్రయ, విక్రయాలు, రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అరెస్ట్లు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుంట�
వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 950 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
వెంగళరావునగర్ : హష్ ఆయిల్ మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్న ఏడుగురు సభ్యులుగల ముఠాను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.93వేల విలువ చేసే 62 సీసాల హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. �