వ్యాపారిని హత్య చేసిన రౌడీషీటర్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న వ్యాపారిని హత్య చేయడంతో అరెస్టు చేశారు
చెన్నై: మంత్రి కారుపైకి బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరారు. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మదురైలో శనివారం ఈ సంఘటన జరిగింది. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగి�
అచ్చం సినిమాల్లో జరిగినట్టే..! వేరే దేశం అమ్మాయిని ప్రేమించిన హీరో.. ఆమెను తన వద్దకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. హీరో కాబట్టి చివరికి ఆమెను కలుసుకుంటాడు. కానీ, రియల్ లైఫ్ కదా! కొంచెమైనా ట్వ�
దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని సైబరాబాద్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగద�
మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టయింది. ఆరుగురు చిన్నారుల ను పోలీసులు రక్షించారు. ఇద్దరు మైనర్ అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. 7
న్యూఢిల్లీ: ఒక జంట వద్ద 45 పిస్టల్స్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో ఈ సంఘటన జరిగింది. జగ్జీత్ సింగ్, జ�
గౌహతి: దేశంలో పెట్రోల్, గ్యాస్తోపాటు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక జంట శివపార్వతుల వేషధారణలో వినూత్నంగా నిరసన తెలిపింది. ఆగ్రహించిన హిందూ సంస్థలు ఆ జంటపై పోలీసులకు ఫిర్యాదు చేశ
రాజస్థాన్లో సంచలనం సృష్టించిన కన్నయ్యలాల్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్లోని సంతోష్నగర్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది
పాట్నా: భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలో ఇద్దరు చైనా జాతీయులను సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ) అరెస్ట్ చేసింది. బీహార్లోని సీతామర్హి జిల్లాలోని భితామోర్ బోర్డర్ అవుట్పోస్ట్ నుంచి నేపాల్లోకి ఆదివార�
కోల్కతా: పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్ప వ్యాఖ్యలు చేయడంపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగా�