కాంగ్రెస్ నేత మనోజ్ కర్జగికి చెందిన సెలూన్లో ఒక మహిళ బ్యూటీషియన్గా పని చేస్తున్నది. శనివారం ఆయన ఆ సెలూన్కు వెళ్లాడు. మహిళా ఉద్యోగినిని హత్తుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.
ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం పొందాడో బీజేపీ నేత. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకొన్నది. తన మేనమామ, బీజేపీ నేత అయిన రవి ప్రతా�
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారకుడై, కోర్టుకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోయి తిరిగి వచ్చిన నిందితుడిని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఎల్�
న్యూఢిల్లీ: దేశంలో పేరు మోసిన ఘరానా కార్ల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఐదు వేలకుపైగా కార్లను అతడు చోరీ చేసినట్లు తెలిపారు. ఢిల్లీలోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల అనిల్ చౌహాన్ గ�
బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్రాను జార్ఖండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాంచీలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుచగా
వ్యాపారిని హత్య చేసిన రౌడీషీటర్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న వ్యాపారిని హత్య చేయడంతో అరెస్టు చేశారు
చెన్నై: మంత్రి కారుపైకి బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరారు. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మదురైలో శనివారం ఈ సంఘటన జరిగింది. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగి�
అచ్చం సినిమాల్లో జరిగినట్టే..! వేరే దేశం అమ్మాయిని ప్రేమించిన హీరో.. ఆమెను తన వద్దకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. హీరో కాబట్టి చివరికి ఆమెను కలుసుకుంటాడు. కానీ, రియల్ లైఫ్ కదా! కొంచెమైనా ట్వ�
దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని సైబరాబాద్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగద�
మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టయింది. ఆరుగురు చిన్నారుల ను పోలీసులు రక్షించారు. ఇద్దరు మైనర్ అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. 7
న్యూఢిల్లీ: ఒక జంట వద్ద 45 పిస్టల్స్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో ఈ సంఘటన జరిగింది. జగ్జీత్ సింగ్, జ�
గౌహతి: దేశంలో పెట్రోల్, గ్యాస్తోపాటు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక జంట శివపార్వతుల వేషధారణలో వినూత్నంగా నిరసన తెలిపింది. ఆగ్రహించిన హిందూ సంస్థలు ఆ జంటపై పోలీసులకు ఫిర్యాదు చేశ