పాత కక్షలతోనే అశోక్కుమార్పై ఆరుగురు నిందితులు కలిసి వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారని రాచకొండ డీసీపీ జానకీ ధరావత్ తెలిపారు. సోమవారం కీసర పోలీస్స్టేషన్లో రాచకొండ డీసీపీ జానకీ ధరావత్ విలేకరులకు
Air Hostess | ఆదివారం ఒక వ్యక్తి ఇండిగో విమానంలో దుబాయ్ నుంచి అమృత్సర్కు ప్రయాణించాడు. అయితే విమానం గాల్లో ఉండగా మద్యం మత్తులో ఉన్న అతడు ఎయిర్ హోస్టెస్ పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే విమాన �
ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను మలక్పేట పోలీసులు అరెస్ట్చేశారు. నిందితుల వద్దనుంచి రూ.6 లక్షల విలువైన ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్టయినవారి సంఖ్య 19కి చేరింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఏఈ, గ్రూప్-1, డివిజనల్
Viral Video | అనికేత్ అలియాస్ అనిష్ ఇటీవల తన బర్త్ డేని గ్రాండ్గా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వెలుగుతున్న కొవ్వొత్తులను నోటితో ఊది ఆర్చాడు. అనంతరం చేతిలో ఉన్న పిస్టల్తో బర్త్ డే కేక్ను కట్ చేశాడు. దానిని గా
Chetan Kumar | కన్నడ నటుడు (Chetan Kumar) చేతన్ కుమార్ (Chetan Kumar) అరెస్ట్ అయ్యాడు. హిందుత్వ (Hindutva)పై ఆయన చేసిన ట్వీట్ వైరల్ కావడంతో చేతన్ను బెంగళూరు (Bengaluru)లోని శేషాద్రిపురం పోలీసులు (Sheshadripuram police) మంగళవారం అరెస్ట్ చేశారు.
మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసులో మరో ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్'
14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అస్సాం మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. అలాగే 14 నుంచి 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషే
రైల్వే క్రాసింగ్ వద్ద టెడ్డీ బేర్ దుస్తుల్లో డ్యాన్స్ చేసిన వ్యక్తిని 22 ఏళ్ల సునీల్ కుమార్గా గుర్తించారు. బర్త్ డే పార్టీలు, ఈవెంట్లు, ఫంక్షన్ల సందర్భాల్లో అతడు ఎల్లో టెడ్డీ బేర్ దుస్తులు ధరించి అల
25 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. పాకిస్థాన్కు చెందిన 19 ఏళ్ల ఇక్రా జీవని అనే యువతి, గేమింగ్ యాప్ ద్వారా అతడికి పరిచయమైంది.
ఇద్దరు అంతర్జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. బుధవారం పెగడపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.45 లక్షల విలువైన ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్యాల సీఐ రమణమూ�
ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న అన్నదమ్ములను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి దాదాపు రూ.8 లక్షల విలువైన 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.