భారత మిలటరీ రహస్యాలు పాకిస్థాన్కు చేరవేస్తున్న వ్యక్తిని లక్నోలో అరెస్ట్ చేశారు. యూపీలోని గొండాకు చెందిన రయీస్ మిలటరీ స్థావరాల సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తుండగా యాంటీ టెర్రరిస్టు స్కాడ్ అర
Crime news | ఏపీలోని కర్నూలు మండలం పసుపుల గ్రామపంచాయతీ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను కర్నూల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠాలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందినవా�
Gujarat Man | ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారినంటూ ఒక వ్యక్తి ప్రైవేట్ స్కూల్ను మోసగించేందుకు ప్రయత్నించాడు. ఆ మోసాన్ని గ్రహించిన ఆ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిని (Gujarat Man) �
మహిళను పురుషుడిగా మారుస్తానంటూ ఆమెను హత్య చేసిన ఒక క్షుద్ర మాంత్రికుడిని, అతనికి సహకరించిన మృతురాలి స్నేహితురాలిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాహజహనాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన వివరాలిల
Arrest | నిషేధిత మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందిస్తున్న ముగ్గురు కొరియర్లను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారివద్ద నుంచి పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పార్కుచేసి ఉన్న బైకులను మారు తాళాలతో చోరీ చేస్తున్న నలుగురు నిందితులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వీరినుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నార్త్ జోన్ కార్యాలయం
మనీ లాండరింగ్ కేసులో అరస్టై, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ దవాఖానకు తరలించారు.
Amitabh Bachchan | ముంబై (Mumbai)లో షూటింగ్కు లేటవుతుందనే కారణంతో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan ) ఇటీవల అపరిచితుడి బైక్పై ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. అమితాబ్ తాజాగా మరో ఫొటో షేర్ చేశారు. ఓ పోలీసు �
రక్షణ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నారన్న ఆరోపణపై ఫ్రీలాన్స్ జర్నలిస్టు వివేక్ రఘువన్షీ, మాజీ నేవీ కమాండర్ ఆశిష్ పాఠక్లను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది.
మొదటిసారి విమానం ఎక్కిన వ్యక్తి నిబంధనలు తెలియక బీడీ కాల్చి అరెస్టయిన ఘటన బెంగళూరులో బుధవారం జరిగింది. రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు ఆకాశ్ ఎయిర్లైన్స్లో ప్రయాణం చేస్తు�
పాత కక్షలతోనే అశోక్కుమార్పై ఆరుగురు నిందితులు కలిసి వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారని రాచకొండ డీసీపీ జానకీ ధరావత్ తెలిపారు. సోమవారం కీసర పోలీస్స్టేషన్లో రాచకొండ డీసీపీ జానకీ ధరావత్ విలేకరులకు
Air Hostess | ఆదివారం ఒక వ్యక్తి ఇండిగో విమానంలో దుబాయ్ నుంచి అమృత్సర్కు ప్రయాణించాడు. అయితే విమానం గాల్లో ఉండగా మద్యం మత్తులో ఉన్న అతడు ఎయిర్ హోస్టెస్ పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే విమాన �
ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను మలక్పేట పోలీసులు అరెస్ట్చేశారు. నిందితుల వద్దనుంచి రూ.6 లక్షల విలువైన ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్టయినవారి సంఖ్య 19కి చేరింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఏఈ, గ్రూప్-1, డివిజనల్