నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూ ర్తి చేశారు. జిల్లాలో మొత్తం 8,099 మంది విద్యార్థులు ప రీక్షలు రాయనున్నారు. అందులో 8,067 మంది రెగ్యుల ర్, 32 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీ�
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా యి. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించారు. మూడు జిల్లాల్లో మొత్తం 42, 003 మం�
భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రాష్ర్టాన్ని పచ్చదనంగా మార్చేందుకు ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇప్పటి వరకు ఏడు విడతలు విజయవంతంగా కాగా, ఈ ఏడాది ఏనిమిదో విడతకు సిద్ధ
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈ ఏడాది మ�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఎస్పీ ప్రవీణ్ కు
‘కష్టపడి జనాన్ని పోగు చేశాం.. అయినా మమ్మల్ని వేదికపైకి పిలవకుండా అవమానించారు. మీ సోకు మీ కేనా?’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విసృత స్థాయ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగిం పు సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి �
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఈ నెల 14న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.50కోట్లతో హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు
ఉపవాస దీక్షలతో ముస్లింలంతా నెల రోజుల పాటు గడిపారు. నెల వంక సాక్షాత్కరించిందని మత పెద్దల ప్రకటన వెలువడింది. దీంతో రంజాన్ సందడి మొదలైంది.. నేడు ఈద్గాలలో జరుగనున్న ప్రత్యేక పండుగ ప్రార్థనల కోసం
రంజాన్ పండుగ సందర్భంగా యూసుఫ్గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్ ఈద్గా లో నిర్వహించినున్న ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజ�
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను ఈ నెల 28న ఖరారు చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాలకవర్గం ఏర్పడిన ఆరునెలల తర్వాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కావాలి. కానీ.. ఇక్కడ అ
ప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు
ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా ఎదిగి అభివృద్ధి చేసి చూపెట్టిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద
జవహర్నగర్ కార్పొరేషన్లోని ఖాళీగా ఉన్న 16వ డివిజన్కు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ జ్యోతిరెడ్డి అధ్య�
శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణం అనంతరం శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు చర్యలు తీసుక�