నగరంలోని నడిబొడ్డున గల ఎన్టీఆర్ స్టేడియంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతి ఏటా ఒక ఫీటు నుంచి భారీ వినాయక విగ్రహాలను హు�
భారతీయుల పండుగల్లో ఆధ్యాత్మికతతోపాటు సమిష్టితత్వం, ఉత్సాహం నింపే వాటిలో వినాయక చవితి వేడుకలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈ పండుగ రాకతో పల్లెలు, పట్టణాల్లోనూ కోలాహలం నెలకొంటున్నది. తొమ్మిది రోజు
హుస్నాబాద్, దుబ్బాక పట్టణంతో పాటు డివిజన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో పూజలందుకునేందుకు వందలాది గణపతి విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయ�
తెలంగాణలోని 8 జిల్లాల్లో సెప్టెంబర్ 4న నిర్వహించనున్న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్)పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ సోమవారం వివరాలు వెల్లడించ
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న కానిస్టేబుల్స్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మ�
గణేశ్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 31నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పదకొండు రోజుల పాటు జరిగే వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ, జీ�
ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే మునుగోడు ప్రజాదీవెన సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుగోడు మండల కేంద్రం నుంచి నారాయణపురం రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయం దాటాక విశాలమైన స్థలంలో సీఎం సభను నిర్వ
దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో ము�
చారిత్రక ఓరుగల్లు కోటలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వజ్రోత్సవాలను వి�
జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని.. అలాగే 7 స్పెషల్ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆ�
రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప�
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోలొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశే�