దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో ము�
చారిత్రక ఓరుగల్లు కోటలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వజ్రోత్సవాలను వి�
జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని.. అలాగే 7 స్పెషల్ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆ�
రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప�
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోలొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశే�
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామకానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. తన వారసుడి పేరును సూచించాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కేంద్ర న్యాయశాఖ కోరినట్టు సమాచారం
జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ జిల్లా విద్యాధికారి బైరి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించ�
చ్చే నెల 9న జరిగే మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా సాగిపోయేలా చూడాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియంలో జరిగిన సమన్వయ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం షియా క�
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని శేరిలింగంపల్�
ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు విడతల్లో నిర్వహించిన హరితహారంతో పచ్చదనం పెరిగింద�
పచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి శ్రీకారంచుట్టింది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పరుచుకునేలా కార్యాచరణ రూపొందించి సత్ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు ఏడు విడతలు కార్యక్రమ�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే.తారకరామారావు జహీరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మ�