ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జిల్లాలో 28 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే నర్సరీల్లో 49.11 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచింది. ప్రభుత్వం శాఖల వార�
ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు హాజ్కమిటీ చైర్మన్ మహ్మద్సలీం వెల్లడించారు. యాత్రికుల కోసం హైదరాబాద్లోని నాంపల్లిలోని హజ్ హౌస్లో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్లోని �
ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం మంత్రి కొడంగల్లో పర్యటించి
ఈ నెల 12న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో జరిగిన సమావేశంలో ఆ�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఈ నెల 11న ఖమ్మంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ గురువారం నగరంలో పర్యటించారు. పోలీస్ బందోబస్తు, కార్యక్రమ ఏర్పాట్లు �
తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన స్థలంలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన (ఎంఏకే టవర్స్) నిర్మాణానికి గురువారం భూమి పూజా మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్
హజ్యాత్ర విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన దాదాపు 3,500 మంది
ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో టెట్ నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో 7734 మ
రైతుకు దన్నుగా వానకాలం సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. రైతులు ఏ పంటలు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఏవి, ఏ పంట వేస్తే ఎంత ఆమ్దానీ వస్తుంది, సాగుకు అవసరమైన యాజమా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమైనారు. అమరవీరుల స్థూపం గన్పార్క్, పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ద
వానకాలం పంటలకు సమాయత్తమవుతున్న రైతులకు జూన్లో రైతుబంధు సహాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత యాసంగితో కలుపుకొని 8 విడుతలుగా పంట పెట్టుబడి సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 9వ వ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వనగరాభివృద్ధిలో భాగంగా జూన్ 3 నుంచి 18 వరకు ఈ బృహత్తర కార్యక్రామన్ని జీహెచ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందికి పై సిబ్బందిని మొహరించారు. గురువారం మధ్యాహ్నం ఐఎస్బీలో జరిగే ద్విదశాబ్ది వేడుకల్లో మోదీ పా