ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వేడుకల ఏర్ప�
రాష్ట్ర ప్రభుత్వం మూడురోజులపాటు ప్రకటించిన సమైక్యతా వజ్రోత్సవ వేడుకలకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర�
విఘ్నేశ్వరుడి వీడ్కోలుకు వేళయింది. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలందుకున్న గణనాథుడిని శుక్రవారం నిమజ్జనం చేసేందుకు ఊరూరూ సిద్ధమైంది. కరీంనగర్లోని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కొత్తపల్లి, మానకొండూర్
నిర్మల్, ఖానా పూర్లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకులను శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో వినాయక శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించ�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించ
గొల్ల, కురుమల వృత్తికి జీవం పోయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు సర్కారు గొర్రెల పంపిణీ చేపడుతున్నది. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు అందించి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే �
నగరంలోని నడిబొడ్డున గల ఎన్టీఆర్ స్టేడియంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతి ఏటా ఒక ఫీటు నుంచి భారీ వినాయక విగ్రహాలను హు�
భారతీయుల పండుగల్లో ఆధ్యాత్మికతతోపాటు సమిష్టితత్వం, ఉత్సాహం నింపే వాటిలో వినాయక చవితి వేడుకలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈ పండుగ రాకతో పల్లెలు, పట్టణాల్లోనూ కోలాహలం నెలకొంటున్నది. తొమ్మిది రోజు
హుస్నాబాద్, దుబ్బాక పట్టణంతో పాటు డివిజన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో పూజలందుకునేందుకు వందలాది గణపతి విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయ�
తెలంగాణలోని 8 జిల్లాల్లో సెప్టెంబర్ 4న నిర్వహించనున్న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్)పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ సోమవారం వివరాలు వెల్లడించ
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న కానిస్టేబుల్స్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మ�
గణేశ్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 31నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పదకొండు రోజుల పాటు జరిగే వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ, జీ�
ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే మునుగోడు ప్రజాదీవెన సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుగోడు మండల కేంద్రం నుంచి నారాయణపురం రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయం దాటాక విశాలమైన స్థలంలో సీఎం సభను నిర్వ