ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన�
వానకాలంలో సాగు చేసిన ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వం అని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ సారి వరి సాగు అధికంగా చేపట్టారు. మండలంలో గతేడాది 20 వేల ఎకరాల్లో సాగు చేయగా..
గ్రూప్-1 పరీక్షను 16వ తేదీన బయోమెట్రి క్ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు వేళయింది. నేటి నుంచి మూడు రోజులపాటు అబ్బురపడేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. మొదటి రోజు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, మహిళలు, యువతీయువకులతో భ
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియో�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని పరకాల పట్టణంలో ఈ నెల 16న నిర్వహ�
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తాలుకాస్థాయి అధికారులతో వజ్రోత్సవాల నిర్వహణపై సమా�
ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వేడుకల ఏర్ప�
రాష్ట్ర ప్రభుత్వం మూడురోజులపాటు ప్రకటించిన సమైక్యతా వజ్రోత్సవ వేడుకలకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర�
విఘ్నేశ్వరుడి వీడ్కోలుకు వేళయింది. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలందుకున్న గణనాథుడిని శుక్రవారం నిమజ్జనం చేసేందుకు ఊరూరూ సిద్ధమైంది. కరీంనగర్లోని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కొత్తపల్లి, మానకొండూర్
నిర్మల్, ఖానా పూర్లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకులను శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో వినాయక శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించ�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించ
గొల్ల, కురుమల వృత్తికి జీవం పోయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు సర్కారు గొర్రెల పంపిణీ చేపడుతున్నది. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు అందించి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే �