కొత్తకొండ జాతరలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జోన్ డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులు చెల్లించి ఆల య ప్రదక�
బ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపా రు. ఈ నెల రెండో వారంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని లబ్ధిదారుల
నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు గాను నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పను
జనవరి మాసం వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్). 2023 జనవరి ఒకటవ తేదీ నుంచి నుమాయిష్ను ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప�
ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయ్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట
జగిత్యాల విద్యా కిరీటంలో మరో కలికితురాయిగా నిలువబోతున్న మెడికల్ కాలేజీలో బోధనకు వేళవుతున్నది. సువిశాలమైన స్థలంలో సకల హంగులతో రూపుదిద్దుకున్న కాలేజీలో ఈ నెల 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు యంత్�
Minister Talasani|యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ సమ్మేళనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఈ నెల 16న గ్రూప్-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణ శుక్రవారం ఆయన కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెట్లు, లైజనింగ్, అసిస్టెంట్ లైజనింగ్ అధిక
వచ్చే ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో అంకిత్, మేడారం పూజారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావ
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు
ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. 33 జిల్లా కేంద్రాల్లోని 1,019 సెంటర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. బు�