దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు గాను నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పను
జనవరి మాసం వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్). 2023 జనవరి ఒకటవ తేదీ నుంచి నుమాయిష్ను ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప�
ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయ్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట
జగిత్యాల విద్యా కిరీటంలో మరో కలికితురాయిగా నిలువబోతున్న మెడికల్ కాలేజీలో బోధనకు వేళవుతున్నది. సువిశాలమైన స్థలంలో సకల హంగులతో రూపుదిద్దుకున్న కాలేజీలో ఈ నెల 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు యంత్�
Minister Talasani|యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ సమ్మేళనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఈ నెల 16న గ్రూప్-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణ శుక్రవారం ఆయన కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెట్లు, లైజనింగ్, అసిస్టెంట్ లైజనింగ్ అధిక
వచ్చే ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో అంకిత్, మేడారం పూజారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావ
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు
ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. 33 జిల్లా కేంద్రాల్లోని 1,019 సెంటర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. బు�
ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన�
వానకాలంలో సాగు చేసిన ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వం అని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ సారి వరి సాగు అధికంగా చేపట్టారు. మండలంలో గతేడాది 20 వేల ఎకరాల్లో సాగు చేయగా..
గ్రూప్-1 పరీక్షను 16వ తేదీన బయోమెట్రి క్ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస