నల్లమల పులుల కారిడార్ను శేషాచలానికి తరలించేందుకు ఏపీ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బద్వేలు మీదుగా పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నది.
రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్ష�
Minister Talasani | హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
Minister Talasani | ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలు(GHMC Wards Offices) ఎంతగానో ఉపయోగపడుతాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani ) అన్నారు.
Minister Talasani | ఈనెల 9న మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Ministe
Minister IndraKaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లపల్లి శివారు క్రషర్ రోడ్ లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
Fish Food Festival | వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్(Fish Food Festival ) ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలతో అండగా నిలిచిన ప�
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లాలో 10,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, 69 సెంటర్లు, సంగారెడ్డి జిల్లాలో ఎగ్జామ�
శేరిలింగంపల్లి మండలంలో పది పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు ఇంటర్ పరీక్షల నిర్వహణలో నిమగ్నమవుతూనే మరో వైపు వీటి ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధిక�
నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరిం
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబ�
పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 13న నిర్వహించే మంత్రి కేటీఆర్ బహిరంగ సభాస్థలిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గురువా రం రాత్రి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చే�
కరోనా సంక్షోభం అనంతరం మొదటిసారిగా వందశాతం సిలబస్తో ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.