శేరిలింగంపల్లి మండలంలో పది పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు ఇంటర్ పరీక్షల నిర్వహణలో నిమగ్నమవుతూనే మరో వైపు వీటి ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధిక�
నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరిం
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబ�
పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 13న నిర్వహించే మంత్రి కేటీఆర్ బహిరంగ సభాస్థలిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గురువా రం రాత్రి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చే�
కరోనా సంక్షోభం అనంతరం మొదటిసారిగా వందశాతం సిలబస్తో ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమ
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రజా పాలకుడు, అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వం సిద్ధమైంది. శుక్రవారం సీఎం కేసీఆర్ 69వ జన్మదినాన్న
మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతు�
కీసరగుట్ట జాతర, బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగస్త్యా తెలిపారు. కీసరగుట్టలో సోమవారం పార్కింగ్ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక
వేములవాడలో ఫిబ్రవరి 17 నుంచి 19వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. డివిజన్లోని హుస్నాబాద్,
దేశం యావత్తూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు పేర్కొన్నారు. దేశం అబ్బురపడేలా ఖమ్మం సభను నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన.. ఎంపీలు నామా నాగేశ్�