శ్రీరామనవమి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు సూచించారు. శ్రీరామనవమి సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై శనివారం బంజారాహిల్�
శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రను నిర్వహిస్తారు
రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే నాటికి మసీదుల వద్ద నిర్వహించే ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవా
అమరావతి : భవానీ దీక్షల విరమణ వేడుకలు అమరావతి ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షా విరమణలను దుర్గగుడి ఈవో హోమగుండాలు వెలిగించి ప్రారంభించారు. 5రోజుల పాటు కొనసాగనున్న దీక్షల వి
ఆదిలాబాద్ : రేపు (మంగళవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి టీఆర�
కలెక్టర్ ఎస్. వెంకట్రావు | ఈ నెల 20 న నిర్వహించనున్న వైన్ షాపుల డ్రాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9వ తేదీన కామారెడ్డి నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ 20 ఏండ్ల ఆవిర్భావం సందర్భంగా వరంగల్లో నిర్వహించనున్న బ�
కరీమాబాద్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించే నరకాసురవధ కార్యక్రమానికి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే నన్నపునేని �
టీఆర్ఎస్ ప్లీనరీ | టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న పార్టీ అధినేత ఎన్నిక కోసం నిర్వహించే ప్లీనరీ సమావేశం ఏర్పాట్లపై ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ ర�
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధ్యానం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
సిద్దిపేట : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు �