రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగిం పు సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి �
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఈ నెల 14న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.50కోట్లతో హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు
ఉపవాస దీక్షలతో ముస్లింలంతా నెల రోజుల పాటు గడిపారు. నెల వంక సాక్షాత్కరించిందని మత పెద్దల ప్రకటన వెలువడింది. దీంతో రంజాన్ సందడి మొదలైంది.. నేడు ఈద్గాలలో జరుగనున్న ప్రత్యేక పండుగ ప్రార్థనల కోసం
రంజాన్ పండుగ సందర్భంగా యూసుఫ్గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్ ఈద్గా లో నిర్వహించినున్న ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజ�
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను ఈ నెల 28న ఖరారు చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాలకవర్గం ఏర్పడిన ఆరునెలల తర్వాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కావాలి. కానీ.. ఇక్కడ అ
ప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు
ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా ఎదిగి అభివృద్ధి చేసి చూపెట్టిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద
జవహర్నగర్ కార్పొరేషన్లోని ఖాళీగా ఉన్న 16వ డివిజన్కు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ జ్యోతిరెడ్డి అధ్య�
శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణం అనంతరం శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు చర్యలు తీసుక�
శ్రీరామనవమి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు సూచించారు. శ్రీరామనవమి సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై శనివారం బంజారాహిల్�
శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రను నిర్వహిస్తారు
రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే నాటికి మసీదుల వద్ద నిర్వహించే ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవా