NIT-Calicut Professor | మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను నిట్ ప్రొఫెసర్ ప్రశంసించింది. దీనిపై కేసు నమోదుకావడంతో అరెస్టైన ఆమె బెయిల్పై విడుదలైంది. అయితే ఆ మహిళా ప్రొఫెసర్ను ప్రస్తుతం డీన్గా నియమించారు. ఈ నేపథ్య�
Bansuri Swaraj | దేశ రాజధానిలో కీలకమైన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ను నియమించారు. జూలై 3న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జిలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్గా రాజా వరప్రసాద్రావు, సభ్యులుగా మోదల పురుషోత్తం, మహేశ్ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయశాఖలో సహకార యూనియ�
LIC | బీమా దిగ్గజం ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఎంపికచేసింది. ప్రభుత్వ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలకు చీఫ్లను ఎంపికచేసే ఎఫ్ఎస్ఐబీ తాజా సిఫార్సును గుర
ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్ కొత్త సీఈవోగా మాజీ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి బీవీఆర్ సుబ్రమణ్యం సోమవారం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్త�
భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ మేఘనా పండిట్ యూకేలో ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈవోగా నియమితులయ్యారు. మొదటి మహిళా సీఈవోగా నియమితురాలైన మేఘన మార్చ
ఉన్నత న్యాయస్థానాలలో జడ్జీల నియామకం విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా కేంద్ర న్యాయ శాఖ కొలీజియంపై కుల వివక్ష ఆరోపణలు చేసినట్టు ప్రముఖ �
తెలంగాణ ఉద్యమకారులకు సర్కారు సముచిత స్థానం కల్పిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమనేత పొన్నం అనిల్ కుమార్ గౌడ్కు కరీంనగర్ జిల్లా గ్
సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ సోమవారం ఉత్తర్�
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధిపతిగా శాస్త్రవేత్త సమీర్ వీ కామత్ నియమితులయ్యారు. గురువారం కేంద్ర సిబ్బంది శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఆర్డీవోలోని నావర్ సిస్టమ్స్
రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (టీఎస్టీసీఎఫ్సీ) చైర్మన్గా ఇస్లావత్ రామచందర్నాయక్ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో రామచందర్నాయక్కు నియామకపత్రాన్ని