సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ సోమవారం ఉత్తర్�
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధిపతిగా శాస్త్రవేత్త సమీర్ వీ కామత్ నియమితులయ్యారు. గురువారం కేంద్ర సిబ్బంది శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఆర్డీవోలోని నావర్ సిస్టమ్స్
రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (టీఎస్టీసీఎఫ్సీ) చైర్మన్గా ఇస్లావత్ రామచందర్నాయక్ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో రామచందర్నాయక్కు నియామకపత్రాన్ని
న్యాయవాదులను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గౌరవం దక్కింది. తాజాగా, సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఆరుగురిలో ముగ్గురూ ఉమ్మడి �
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన ఎంకే ముజీబుద్దీన్ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉర్దూ అకాడమీ పాలకవర్గాన్ని తెలం�
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా నియమితులయ్యారు. 2024 మార్చి 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. దినకర్ నియామకానికి క్యాబినెట్ కమిటీ
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీ�
ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా అంకిత్ను నియమిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆగస్టు 8న ఇక్కడ పీవోగా పనిచేస్తున్న హన్మత్ కె జెండగేను బదిలీ చేయడంతో అప్పటి నుంచి కలెక్టర్�
సిద్దిపేట కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పాటిల్ను ప్రభుత్వం నియమించింది. 2011 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం నల్లగొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పనిచేసిన ఆయన పంచాయతీరాజ్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి త�
రాజస్థాన్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా పనిచేయనున్నారు. ఆ హైకోర్టులో ఇప్పటికే జస్టిస్ మహేంద్ర గోయల్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుండగా.. తాజాగా జస్టిస్ సుభాష్ మె
హైదరాబాద్ ఆర్చ్ డయసిస్ బిషప్ పూల ఆంథోని కార్డినల్గా నియమితులయ్యారు. ఈ మేరకు వాటికన్లో పోప్ ఫ్రాన్సిస్ నుంచి అధికారికంగా ఆదేశాలు వచ్చినట్టు హైదరాబాద్ ఆర్చ్ డయసిస్
వృద్ధుడికి సాయం చేసేందుకు నియమించిన ఓ వ్యక్తి నమ్మకద్రోహం చేశాడు. వృద్ధుడి బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.40 లక్షల మేర డబ్బులు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల�