న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు ఆర్మీ వైస్ చీఫ్గా శుక్రవారం నియమితులయ్యారు. 29వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఢిల్లీ సాంకేతిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా యోగేశ్ సింగ్ నియమితులయ్యారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాలకు విజిటర్గా ఉన్న
రవిశంకర్ ప్రసాద్ | తమిళనాడు గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియామకమయ్యారు. ఐటీశాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన పదవులకు రాజీ�