సిద్దిపేట కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పాటిల్ను ప్రభుత్వం నియమించింది. 2011 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం నల్లగొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పనిచేసిన ఆయన పంచాయతీరాజ్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి త�
రాజస్థాన్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా పనిచేయనున్నారు. ఆ హైకోర్టులో ఇప్పటికే జస్టిస్ మహేంద్ర గోయల్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుండగా.. తాజాగా జస్టిస్ సుభాష్ మె
హైదరాబాద్ ఆర్చ్ డయసిస్ బిషప్ పూల ఆంథోని కార్డినల్గా నియమితులయ్యారు. ఈ మేరకు వాటికన్లో పోప్ ఫ్రాన్సిస్ నుంచి అధికారికంగా ఆదేశాలు వచ్చినట్టు హైదరాబాద్ ఆర్చ్ డయసిస్
వృద్ధుడికి సాయం చేసేందుకు నియమించిన ఓ వ్యక్తి నమ్మకద్రోహం చేశాడు. వృద్ధుడి బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.40 లక్షల మేర డబ్బులు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించటానికి జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పక్షం రోజులపాటు జరిగే పట్టణ ప్�
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సరస్వత పరిషత్ సంయుక్తాధ్వర్యంలో కాచిగూడకు చెందిన పండితుడు, కవి, సాహితీవేత్త డాక్టర్ విజయభాస్కర్ హైదరాబాద్
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు సోమవారం ప్రకటించింది. వినయ్ కుమార్ సక్సేనాను నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి లెఫ�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ప్రధాన మంత్రికి సలహాదారుగా, ప్రధానమంత�
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు ఆర్మీ వైస్ చీఫ్గా శుక్రవారం నియమితులయ్యారు. 29వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఢిల్లీ సాంకేతిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా యోగేశ్ సింగ్ నియమితులయ్యారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాలకు విజిటర్గా ఉన్న
రవిశంకర్ ప్రసాద్ | తమిళనాడు గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియామకమయ్యారు. ఐటీశాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన పదవులకు రాజీ�