చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా కొలిపాక వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ గా ఉన్న దుడ్డేల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతిచెందగా, అతని స్థ
Urjit Patel : ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త ఉర్జిత్ పటేల్ను అంతర్జాతీయ ద్రవ్య నిధికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు. కేంద్ర క్యాబినెట్కు చెందిన అపాయింట్స్ కమిటీ ఈ నియామకం కోసం అనుమతి జ
రాష్ట్ర బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో మహిళల ప్రాధాన్యత ను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను, నాయకు�
మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కుడుదుల వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకన్న ఎంపీటీసీగా పని చేసిన అనుభవంతో ప�
కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వైనాల రాజును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబుకు నమ్మిన బంటుగా ఉంటూ గత ఎన్ని�
జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర, బీసీ విద్యార్థుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన పీ హరికృష్ణ యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్�
Lt General Rajiv Ghai | ఆపరేషన్ సింధూర్కు నేతృత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ)గా సోమవారం నియమితులయ్యారు. అయితే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) పద
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెల కుమార్ బోధనలో అత్యధిక సాంకేతికథ జోడించి, బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడిగా ఎస్సీఆర్ట�
రామగుండం నగర పాలక సంస్థ సివిల్ కాంట్రాక్టర్ల మధ్య విభేదాలతో ‘రోడ్డె’క్కుతున్నారు. బడా కాంట్రాక్టర్ల ఆదిపత్యం మూలంగా చోటామోటా కాంట్రాక్టర్లకు పనులు దక్కని పరిస్థితి నెలకొంది.
పెద్దపల్లి మడల ఇంచార్జి మండల పంచాయతీ అధికారిగా మండలంలొని నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి జనగామ శరత్ బాబు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ హాజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంలో సెల�
ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్ అలిని నియామకం చేశారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణ ఎంఐఎం నూతన కమిటీని హైదరాబాద్ లో ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేతలు బుధవారం ఉత్తర్వులు అందజేశారు.
KARIMNAGAR | కార్పొరేషన్ : ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా అబ్దుల్ రెహమాన్ బిన్ మహమ్మద్ ని నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అమీర్ బుధవారం ఉత్తర్
NIT-Calicut Professor | మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను నిట్ ప్రొఫెసర్ ప్రశంసించింది. దీనిపై కేసు నమోదుకావడంతో అరెస్టైన ఆమె బెయిల్పై విడుదలైంది. అయితే ఆ మహిళా ప్రొఫెసర్ను ప్రస్తుతం డీన్గా నియమించారు. ఈ నేపథ్య�
Bansuri Swaraj | దేశ రాజధానిలో కీలకమైన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ను నియమించారు. జూలై 3న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.