Fire And Safety Courses | నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఫైర్,సేఫ్టీ కోర్సులకు(Fire Safety Courses )అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస�
Rashtriya Bala Puraskar | రాష్ట్రీయ బాల పురస్కార్(Rashtriya Bala Puraskar )అవార్డు కోసం దరఖాస్తులను(Applications) ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి ఇ. అక్కేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన బాల�
జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్, దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు టీం మెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస
Foreign Education | విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనే కల ఎంతో మంది విద్యార్థులకు కలగానే మిగిలిపోతుంది. ఆర్థిక స్థోమత లేని కారణంగా చాలామందికి విదేశాల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా చదువుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో ప్రత�
గిరిజనులు తమ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో సో�
Innovator-2024 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ఔత్సాహికులు చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్-2024 కార్యక్రమాన్ని(Intinta Innovator-2024) తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వహిస్తోంది. గత క�
బ్యాంకింగ్ రంగంలో పెద్ద సంఖ్యలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,128 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడానికి ఐబీపీఎస్ (IBPS Clerk) నోటిఫికేషన్ వ�
EVM Verification | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) వెరిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ)కు దరఖాస్తులు అందాయి. జూన్ 4 నాటి ఫలితాల్లో 8 లోక్సభ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ మేరకు ఈసీని ఆశ్రయించారు.
SHRC | తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో(SHRC) చైర్ పర్సన్, మెంబర్ (జ్యూడిషియల్), మెంబర్ (నాన్–జ్యూడిషియల్ ) లకు గాను ఏప్రిల్ 10 వ తేదీలోగా దారస్తులు సమర్పిం చాలని తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం తెలిపింది.
జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సత్సంకల్పంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ దరఖాస్తులు పోటెత్తాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయత
అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఆరు గ్యారెంటీల్లో పలు పథకాలకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జనవరి 6తో ముగిసింది.