గిరిజనులు తమ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో సో�
Innovator-2024 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ఔత్సాహికులు చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్-2024 కార్యక్రమాన్ని(Intinta Innovator-2024) తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వహిస్తోంది. గత క�
బ్యాంకింగ్ రంగంలో పెద్ద సంఖ్యలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,128 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడానికి ఐబీపీఎస్ (IBPS Clerk) నోటిఫికేషన్ వ�
EVM Verification | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) వెరిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ)కు దరఖాస్తులు అందాయి. జూన్ 4 నాటి ఫలితాల్లో 8 లోక్సభ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ మేరకు ఈసీని ఆశ్రయించారు.
SHRC | తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో(SHRC) చైర్ పర్సన్, మెంబర్ (జ్యూడిషియల్), మెంబర్ (నాన్–జ్యూడిషియల్ ) లకు గాను ఏప్రిల్ 10 వ తేదీలోగా దారస్తులు సమర్పిం చాలని తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం తెలిపింది.
జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సత్సంకల్పంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ దరఖాస్తులు పోటెత్తాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయత
అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఆరు గ్యారెంటీల్లో పలు పథకాలకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జనవరి 6తో ముగిసింది.
Minister Ponnam Prabhakar | ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద ఆరు గ్యారంటీ పథకాలకు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్ర
తప్పులు లేకుండా దరఖాస్తులను పూరించి కౌంటర్లలో ఇవ్వాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కప్పర్ల, గోట్కూరి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. పలు గ్రామాలు, వార్డుల్లో ప్రజల నుంచి శనివారం 24,049 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మూడు రోజుల్లో కలిపి 52,971 దరఖాస్తులను అధికారులు స్వ�
ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ పథకాల కోసం దరఖాస్తులు అంతంత మాత్రంగానే వచ్చాయి. తొలి రోజు మాదిరిగానే ప్రజలకు సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు, సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడం, దరఖాస్తు ఫారాలు నింపడంలో కొం�