భూ భారతి రెవెన్యూ సదస్సుల కింద వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15వరకు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మ�
అబిడ్స్ బొగ్గులకుంటలో గల తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల(సాయంత్రం)లో వివిధ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య సోమవారం ఒక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు మండలంలో ముగిసాయి. 17 గ్రామాలకు గాను 11 రెవెన్యూ సదస్సులను తాసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహ
Rajivgandhi Civils Abhayahastham | ఇటీవల విడుదలై సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించేందుకు �
ఆగస్టు 15 నాటికి భూ భారతి దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తహసీల్దార్లకు సూచించారు. కలెక్టరేట్లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్ట�
Disabled Assistive Devices | వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా అవసరమైన అర్హత కల్గిన వికలాంగులకు 2025-26 సంవత్సరానికిగాను వివిధ సహాయక ఉపకరణములు ఉచితంగా పంపిణీ చేయుటకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు మె�
వెల్దుర్తి మండల కేంద్రంలోని పట్టణ కేజీబీవీ పాఠశాలలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ఎస్వో ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిప
Sports School | స్పోర్ట్స్ స్కూల్లో నాలుగవ తరగతిలో అడ్మిషన్ పొందుటకు 2024-25 విద్యాసంవత్సరంలో 3వ తరగతి పూర్తి చేసిన బాలబాలికలు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారా�
వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే లావణ్య తెలిపారు.
ITI Admissions | ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శామీర్పేట ఐటీఐ కళాశాల, మేడ్చల్ ఐటీఐ ప్రిన్సిపల్స్ లలిత, హనుమానాయక్లు కోరారు. ఈ నెల 2 నుంచి 21వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి www.iZi
IAS Narahari | తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలనే ధ్యేయంతో ఆలయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినూత్నంగా రూపొందించిన ప్రజాపద కళల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఆలయ
Govt Books | ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను దుకాణాల ద్వారా విక్రయించడానికి అవసరమైన ఇండెట్ల కోసం ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి �
Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పై ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) హైదరాబాదు లో మొదటి సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంనకు గాను (60) సీట్లకు చేనేత, టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకర�