ITI Admissions | ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శామీర్పేట ఐటీఐ కళాశాల, మేడ్చల్ ఐటీఐ ప్రిన్సిపల్స్ లలిత, హనుమానాయక్లు కోరారు. ఈ నెల 2 నుంచి 21వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి www.iZi
IAS Narahari | తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలనే ధ్యేయంతో ఆలయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినూత్నంగా రూపొందించిన ప్రజాపద కళల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఆలయ
Govt Books | ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను దుకాణాల ద్వారా విక్రయించడానికి అవసరమైన ఇండెట్ల కోసం ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి �
Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పై ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) హైదరాబాదు లో మొదటి సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంనకు గాను (60) సీట్లకు చేనేత, టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకర�
Intermediate admissions | కాల్వ శ్రీరాంపూర్ మే 3: మల్యాల మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాల కోసం ఈనెల 5 నుండి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అనుముల పోచయ్య తెలిపారు.
భూభారతి కోసం ప్రత్యేక ఫార్మాట్లో తయారు చేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సు ముందురోజు ప్రజలకు ఇవ్వనున్నట్టు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్కు ఈ ఏడాది దరఖాస్తులు తగ్గాయి. నిరుడు 92 వేల దరఖాస్తులు రాగా, మంగళవారం వరకు 79 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 77 వేల మంది మాత్రమే ఫీజు చెల్లిం
కేసీఆర్ కృషి ఫలించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కిటెక్స్ పరిశ్రమ చైర్మన్, ప్రతినిధులను ఒప్పించి వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమను ఏర్పాటు చేయించి, వారితో ఎంవోయూ
Scholarship | విదేశీ విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిది పథకం(Ambedkar Overseas Education Fund) కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి సంస్థ డిప్య�
Prajavani | సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ , అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ వి�
భూ క్రమబద్ధీకరణ ముందుకు సాగడం లేదు. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)దరఖాస్తుల పరిశీలనపై అధికారులు అంతగా దృష్టి సారించడం లేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ప్రారంభమై నెలలు గ
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం వేలాది మంది ప్రజాభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు.