ఓపెన్ స్కూల్లో పదవ తరగతి, ఇంటర్ చదవడానికి ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యా శాఖలో సాంకేతిక మాధ్యమం ఒక అంటురోగంలా తయారైంది. అది దినదినం గూగుల్ షీట్లు, అప్లికేషన్లు, జియో మ్యాపులు, ఫొటోలు, జూమ్ సమావేశాలు అంటూ ముదిరిపోతూనే ఉన్నది.
చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపి, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కానీ, వారికి చదువుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది. అలాంటి వారికి తెలంగాణ ఓపెన్ సూల్ సొసైటీ ఒక వరంగా మారిం
రెవెన్యూ సదస్సులో సమస్యలను పరిష్కరించేందుకు రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తులను నెల రోజుల్లోపు పరిష్కరించాలంటూ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
వికారాబాద్ జిల్లాలోని కేజీబీవీలలో మిగిలిన 12 (స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీడీ, సినీ, భూగర్భ గనుల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానించినట్టు కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో ప�
దివ్య సంతానం కోరుకునే దంపతులకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో మార్గనిర్దేశం చేస్తున్న ఆర్యజనని యువతకు స్కాలర్షిప్స్ అందించేందుకు ముందుకు వచ్చిందని డాక్టర్ అనుపమరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన బాలికల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వసతిగృహ సంక్షేమ అధికారిని శిరీష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
భూ భారతి రెవెన్యూ సదస్సుల కింద వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15వరకు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మ�
అబిడ్స్ బొగ్గులకుంటలో గల తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల(సాయంత్రం)లో వివిధ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య సోమవారం ఒక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు మండలంలో ముగిసాయి. 17 గ్రామాలకు గాను 11 రెవెన్యూ సదస్సులను తాసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహ
Rajivgandhi Civils Abhayahastham | ఇటీవల విడుదలై సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించేందుకు �