Rythu Bheema |రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతు బీమా దరఖాస్తు కోసం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు గానీ.. నేరుగా మండల రైతు వేదిక కార్యాలయంలో సంప్రదించాలని పేర్క
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెగడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శనివారం
రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చినభూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. రిజిస
ఓపెన్ స్కూల్లో పదవ తరగతి, ఇంటర్ చదవడానికి ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యా శాఖలో సాంకేతిక మాధ్యమం ఒక అంటురోగంలా తయారైంది. అది దినదినం గూగుల్ షీట్లు, అప్లికేషన్లు, జియో మ్యాపులు, ఫొటోలు, జూమ్ సమావేశాలు అంటూ ముదిరిపోతూనే ఉన్నది.
చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపి, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కానీ, వారికి చదువుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది. అలాంటి వారికి తెలంగాణ ఓపెన్ సూల్ సొసైటీ ఒక వరంగా మారిం
రెవెన్యూ సదస్సులో సమస్యలను పరిష్కరించేందుకు రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తులను నెల రోజుల్లోపు పరిష్కరించాలంటూ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
వికారాబాద్ జిల్లాలోని కేజీబీవీలలో మిగిలిన 12 (స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీడీ, సినీ, భూగర్భ గనుల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానించినట్టు కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో ప�
దివ్య సంతానం కోరుకునే దంపతులకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో మార్గనిర్దేశం చేస్తున్న ఆర్యజనని యువతకు స్కాలర్షిప్స్ అందించేందుకు ముందుకు వచ్చిందని డాక్టర్ అనుపమరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన బాలికల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వసతిగృహ సంక్షేమ అధికారిని శిరీష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.