కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో భాగంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రజల �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించేం
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి సత్కారానికి అర్హులైన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)�
సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం 10.42 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించారు.
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 7లోపు దరఖాస్తు చేసుకోవాలని డిపార్ట్మెంట్ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ శ్రీనివాసాచారి తెలిపారు.
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (DSC-2023) ఈ నెల 20 నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చ
రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నెల 4 నుంచి 16 వరకు 43,500 దరఖాస్తులు రాగా, బుధవారం ఒక్కరోజే 8,000 దరఖాస్తులు వచ్చాయి. మొత్
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు (Wine ShopApplications) ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కిగాను మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
ఈపీఎఫ్వో (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ (Higher pension) దరఖాస్తులకు (Applications) మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు (Deadline) మంగళవారం (జూలై 11) ముగియనుంది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు హెచ్పీసీఎల్ డిప్యూటీ జీఎం(రిటైల్) జేఎం నాయక్ తెలిపారు. పూర్తి వివరాలను www.petrol pumpdealerchayan.in వెబ్సైట�
రామకృష్ణ మఠ్లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలోఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నా�
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సోమవారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నట్టు గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని 783 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ (డిసెంబర్ 29, 2022న నెంబ�