Minister Ponnam Prabhakar | ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద ఆరు గ్యారంటీ పథకాలకు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్ర
తప్పులు లేకుండా దరఖాస్తులను పూరించి కౌంటర్లలో ఇవ్వాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కప్పర్ల, గోట్కూరి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. పలు గ్రామాలు, వార్డుల్లో ప్రజల నుంచి శనివారం 24,049 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మూడు రోజుల్లో కలిపి 52,971 దరఖాస్తులను అధికారులు స్వ�
ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ పథకాల కోసం దరఖాస్తులు అంతంత మాత్రంగానే వచ్చాయి. తొలి రోజు మాదిరిగానే ప్రజలకు సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు, సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడం, దరఖాస్తు ఫారాలు నింపడంలో కొం�
జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ రెండో రోజూ కొనసాగింది. రెబ్బెన మండలం కైర్గాం కేంద్రాన్ని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు పరిశీలించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికార
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకునే విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును వాయిదా వేసేందుకే ప్రజాపాలన పేరిట దరఖాస్తుల పక్రియకు తెరలేపిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ తంతు నడిపిస్�
రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. గ్రామాలు, పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం, మహాలక్ష్మీ, గృహలక్ష్మీ, యువ వికాసం, ఇందిరమ్మ ఇం డ్లు, రైతు భరోసా, అభయహస్తం చేయూత తదితర పథకాలకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు పరిగి
ఆరు గ్యారెంటీల అమలు కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నేటి(గురువారం) నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. అన్ని గ్రామాలతోపాటు మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి ప�
కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో భాగంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రజల �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించేం
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి సత్కారానికి అర్హులైన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)�
సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం 10.42 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించారు.