ఈపీఎఫ్వో (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ (Higher pension) దరఖాస్తులకు (Applications) మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు (Deadline) మంగళవారం (జూలై 11) ముగియనుంది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు హెచ్పీసీఎల్ డిప్యూటీ జీఎం(రిటైల్) జేఎం నాయక్ తెలిపారు. పూర్తి వివరాలను www.petrol pumpdealerchayan.in వెబ్సైట�
రామకృష్ణ మఠ్లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలోఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నా�
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సోమవారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నట్టు గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని 783 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ (డిసెంబర్ 29, 2022న నెంబ�
తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసింది.
ఆదర్శ పాఠశాలల్లో విద్యా బోధన ఉత్తమంగా ఉండడంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పక్కా భవనాలు, ఆటల్లో ముందంజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం, పూర్తి స్థాయి సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో బడు
పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోడు భూముల ప్రత్యేక అధికారి డాక్టర్ యోగితారాణా సూచించారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31తో గడువు ముగియనున్నది. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న వ
మ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కోసం ప్రభుత్వ వెల్లడించిన గైడ్లైన్స్ మేరకు ఆన్లైన్ దరఖాస్తులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు ఉండగా, తొలిరోజు పలువురు దరఖాస్తులు సమర్పి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. నిరుడు మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 26 క్యాటగిరీల ఉద్యోగా
వికారాబాద్ జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి 2023-24 సంవత్సరానికి ఆన్లైన్లో అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల అధ్యాపకులు కోరారు. కళాశాల అధ్యాపక�