తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసింది.
ఆదర్శ పాఠశాలల్లో విద్యా బోధన ఉత్తమంగా ఉండడంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పక్కా భవనాలు, ఆటల్లో ముందంజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం, పూర్తి స్థాయి సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో బడు
పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోడు భూముల ప్రత్యేక అధికారి డాక్టర్ యోగితారాణా సూచించారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31తో గడువు ముగియనున్నది. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న వ
మ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కోసం ప్రభుత్వ వెల్లడించిన గైడ్లైన్స్ మేరకు ఆన్లైన్ దరఖాస్తులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు ఉండగా, తొలిరోజు పలువురు దరఖాస్తులు సమర్పి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. నిరుడు మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 26 క్యాటగిరీల ఉద్యోగా
వికారాబాద్ జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి 2023-24 సంవత్సరానికి ఆన్లైన్లో అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల అధ్యాపకులు కోరారు. కళాశాల అధ్యాపక�
గ్రూప్-4 ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు http://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ నెల 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
మీకు సులువుగా పనిపూర్తి కావాలంటే ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. అంటూ ముక్కు ముఖం తెలియని వ్యక్తులు చెబితే .. అది పక్కాగా మోసమని గుర్తించాలి. విశ్రాంత ఉద్యోగులు, ఇంటర్నెట్పై అవగాహన లేని వారిపైన�
IBPS | దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఐబీపీఎస్ ప్రారంభించింది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్లో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోచ్చు.