గ్రూప్-1 దరఖాస్తుల గడువును జూన్ 4 వరకు పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటించింది. వాస్తవానికి మంగళవారం రాత్రితో గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టీఎస్�
యూనిఫాం ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) వర్గాలు వెల్లడించాయి. పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం17,516 �
Applications | పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, అగ్నిమాపకశాఖల్లో పోస్టులకు దరఖాస్తు (Applications) గడువు నేటితో ముగియనుంది. గురువారం రాత్రి 10 గంటల వరకు అప్లయ్ చేసుకునే అవకాశం ఉన్నది.
టోక్యో: క్వాడ్ దేశాలు ఇవాళ క్వాడ్ ఫెలోషిప్ను ప్రకటించాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సంయుక్తంగా ఈ ప్రక�
IBPS | దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి IBPS దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔజ్ రీచ్ బ్యూరో(ఆర్వోబీ) ఉపాధి కల్పన నిమిత్తం రాష్ట్రంలోని సాంస్కృతిక బృందాలు, కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. నాటిక, నృత�
గ్రూప్ -1కు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా యి. అధికారుల అంచనాలను దాటి మంగళవారం నాటికి 1,33,886 దరఖాస్తులు నమోదయ్యాయి. 2,47,097 మంది ఓటీఆర్లో మార్పులు చేసుకో
POLYCET | పాలిసెట్ (POLYCET)దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ దరఖాస్తులు మే 9 (సోమవారం) నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటాయని పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ వెల్లడించారు.
ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వ
applications | స్టేట్ సివిల్ పోస్టులుగా భావించే గ్రూప్-1, పోలీసు, యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటినుంచి ప్రారంభమవుతుంది. 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు,
రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ పోస్టుల భర్తీకి సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసిన మంగళవారం నాటికి మొత్తం 6,26,928 దరఖాస్తులు నమోదైనట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి
మన నిరంతర జీవితంలో వాడే వస్తువులు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే, వస్తువులు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటే, సమన్వయంతో సులభంగా పనిచేస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం...
త్వర లో రానున్న గ్రూప్ -1 నోటిఫికేషన్లో అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఇచ్చేలా మార్పులు చేయాలని టీఎస్పీఎస్సీ అధికారులు యోచిస్తున్నారు.