గ్రూప్ -1కు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా యి. అధికారుల అంచనాలను దాటి మంగళవారం నాటికి 1,33,886 దరఖాస్తులు నమోదయ్యాయి. 2,47,097 మంది ఓటీఆర్లో మార్పులు చేసుకో
POLYCET | పాలిసెట్ (POLYCET)దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ దరఖాస్తులు మే 9 (సోమవారం) నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటాయని పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ వెల్లడించారు.
ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వ
applications | స్టేట్ సివిల్ పోస్టులుగా భావించే గ్రూప్-1, పోలీసు, యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటినుంచి ప్రారంభమవుతుంది. 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు,
రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ పోస్టుల భర్తీకి సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసిన మంగళవారం నాటికి మొత్తం 6,26,928 దరఖాస్తులు నమోదైనట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి
మన నిరంతర జీవితంలో వాడే వస్తువులు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే, వస్తువులు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటే, సమన్వయంతో సులభంగా పనిచేస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం...
త్వర లో రానున్న గ్రూప్ -1 నోటిఫికేషన్లో అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఇచ్చేలా మార్పులు చేయాలని టీఎస్పీఎస్సీ అధికారులు యోచిస్తున్నారు.
ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సెట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ను కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం విడుదల చేశారు
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 58, 59 కింద దరఖాస్తులు చేసుకునేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఫిబ�
ఉద్యోగుల పరస్పర బదిలీలకోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బదిలీలకు సంబంధించ�
T works | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్ ఆధ్వర్యంలో ఫెలోషిప్-2022 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 నెలలపాటు హైదరాబాద్ టీ-వర్క్స్ కేంద్రంలో కొత్త ఉత్పత్తులను తయారు చేసే
షాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ఎం, అకౌంటెంట్లుగా పని చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి