ఖమ్మం : సమాజంలోని ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు యువతకు, మహిళలకు జిల్లా మహిళా ప్రాంగణంలో పలు రంగాల్లో వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నట్ల�
కల్లూరు: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ సబ్జెక్టు బోధించేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు గురువార�
సత్తుపల్లి:సత్తుపల్లిలోని శ్రీబండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న ఈఅ�
ఖమ్మం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 1, 2వ విడతలలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. 3వ వి
సీటెట్ | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి.
భూపాలపల్లి టౌన్ : మహిళా ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎం) పోస్టులకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం ఒక ప్రకటనలో తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో 17 ఏఎన
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు | నిఫ్డ్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లామా, బీఎస్సీ ఫ్యాషన్, టెక్నాలజీ కోర్సులకు యువతి, మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నేషనల్ ఇన్ట్య�
షాబాద్ : జిల్లాలోని కాలేజీ విద్యార్థిని, విద్యార్థుల పెండింగ్ రెన్యూవల్, ఫ్రెష్-పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల వివరాలను ఈ నెల 21వ తేది లోపు తప్పనిసరిగా అందజేయాలని రంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులా�
ఎస్వీ సంగీత, నృత్య కళాశాల | తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థుల
NEET 2021 : వైద్య ప్రవేశ పరీక్ష కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్ఈఈటీ) కోసం దరఖాస్తు దాఖలు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది.
ఇంటింటా ఇన్నోవేటర్| కొత్త ఆలోచనలకు పదును పెట్టడం, వాటికి సృజనాత్మకతను జోడించి ఆవిష్కరణలు చేపట్టే వారిని ప్రోత్సహిండానికి ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దీనికి సంబంధించి దరఖ�
ఫైర్ ఇంజినీర్లు| దేశంలోని అగ్రగామి బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫైర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది.
దరఖాస్తుల స్వీకరణ | సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రా�
లాసెట్| రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగించారు. మూడు, ఐదేండ్ల న్యాయ, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఏటా లాసెట్, పీ