దూర విద్య| రాష్ట్రంలో దూర విద్యావిధానంలో పదో తరగతి, ఇంటర్ దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
గడువు పొడిగింపు | ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ, మే,11: నిట్ యూనివర్శిటీ 2021 బ్యాచ్ కోసం వినూత్నమైన ఆన్లైన్ అడ్మి షన్ ఇంటరాక్షన్ ప్రక్రియ (ఏఐపీ)ను ప్రారంభించింది. యూనివర్శిటీలో చేరే విద్యార్థులకు సౌకర్యవంతమైన దరఖాస్తు ప్రక్రియను ఇది అందిస్త
హైదరాబాద్ : ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో తరగతిలో ప్ర
క్లర్క్ పోస్టులు| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవా