ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సెట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ను కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం విడుదల చేశారు
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 58, 59 కింద దరఖాస్తులు చేసుకునేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఫిబ�
ఉద్యోగుల పరస్పర బదిలీలకోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బదిలీలకు సంబంధించ�
T works | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్ ఆధ్వర్యంలో ఫెలోషిప్-2022 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 నెలలపాటు హైదరాబాద్ టీ-వర్క్స్ కేంద్రంలో కొత్త ఉత్పత్తులను తయారు చేసే
షాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ఎం, అకౌంటెంట్లుగా పని చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి
Unemployment | అది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. ప్యూన్, డ్రైవర్లు, వాచ్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంకేముంది.. అసలే ప్రభుత్వ ఉద్యోగం, హోదా ఏదైతే ఏం అనుకున్నారో ఏమో.. దరఖాస్తులతో యువత భారీ సంఖ్యలో బా
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో 2021-22లో చదువుతున్నమైనారిటీ విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జ్�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో పార్ట్టైం ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లా విభాగంలోని కోర్సులను బోధించేందుకు అర్హులై
ఓదెల: వానాకాలం సీజన్ తర్వాత కొత్తగా పట్టా పాసు బుక్కలు పొందిన రైతులకు ఈ యాసంగిలో రైతు బంధుపథకంలో లబ్ది పొందడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు పట్టాదారు పాసు బుక్�
బోనకల్లు: రైతుబంధు పథకం కోసం మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం బోనకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో 10 డిసెంబర్ 2021 న�
కొండాపూర్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2022 -24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సుకు దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమైనట్లు వర్సిటీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. యూజీసీ నుంచి ఇనిస్టిట్య
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తొమ్మిది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ, సీఆర్టీ పోస్టులకు తాత్కాలిక ప్రాతి పదికన పని చేసేందుకు అర్హత గల మహిళల నుంచి దరఖాస్తులన�