Unemployment | అది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. ప్యూన్, డ్రైవర్లు, వాచ్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంకేముంది.. అసలే ప్రభుత్వ ఉద్యోగం, హోదా ఏదైతే ఏం అనుకున్నారో ఏమో.. దరఖాస్తులతో యువత భారీ సంఖ్యలో బా
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో 2021-22లో చదువుతున్నమైనారిటీ విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జ్�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో పార్ట్టైం ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లా విభాగంలోని కోర్సులను బోధించేందుకు అర్హులై
ఓదెల: వానాకాలం సీజన్ తర్వాత కొత్తగా పట్టా పాసు బుక్కలు పొందిన రైతులకు ఈ యాసంగిలో రైతు బంధుపథకంలో లబ్ది పొందడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు పట్టాదారు పాసు బుక్�
బోనకల్లు: రైతుబంధు పథకం కోసం మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం బోనకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో 10 డిసెంబర్ 2021 న�
కొండాపూర్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2022 -24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సుకు దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమైనట్లు వర్సిటీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. యూజీసీ నుంచి ఇనిస్టిట్య
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తొమ్మిది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ, సీఆర్టీ పోస్టులకు తాత్కాలిక ప్రాతి పదికన పని చేసేందుకు అర్హత గల మహిళల నుంచి దరఖాస్తులన�
ఖమ్మం : సమాజంలోని ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు యువతకు, మహిళలకు జిల్లా మహిళా ప్రాంగణంలో పలు రంగాల్లో వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నట్ల�
కల్లూరు: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ సబ్జెక్టు బోధించేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు గురువార�
సత్తుపల్లి:సత్తుపల్లిలోని శ్రీబండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న ఈఅ�
ఖమ్మం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 1, 2వ విడతలలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. 3వ వి
సీటెట్ | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి.
భూపాలపల్లి టౌన్ : మహిళా ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎం) పోస్టులకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం ఒక ప్రకటనలో తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో 17 ఏఎన