తెలంగాణ మాడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ విద్యుత్తు ఉత్పాదక సంస్థ(టీజీ జెన్కో)లో ఇంజినీర్లు, సిబ్బంది బదిలీలకు సంస్థ పచ్చజెండా ఊపింది. బదిలీల షెడ్యూల్ను సైతం విడుదల చేసింది. ఆశావాహులు మంగళవారం (ఈనెల 20) నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకో�
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5నుండి 9వ తరగతి వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సింగరేణి మండల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో మార్చి 9 నుంచి 20 వరకు జరుగనున్న ‘కమిషన్ ఆఫ్ స్టేటస్ ఉమెన్'లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Applications | అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ పురస్కారాలకు ఈ నెల 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి పేర్కొన్నారు.
హనుమకొండలోని ప్రభుత్వ విద్యాశిక్షణా సంస్థ(డైట్)లో ఖాళీగా ఉన్న కళలు-కళావిద్య-1, ఫిలాసఫీ/సోషియాలజీ/సైకాలజీ-1, పెడగోజి ఆఫ్ మ్యాథమెటిక్స్-1 పోస్టులకు అతిథి అధ్యాపకులుగా(గెస్ట్ ఫ్యాకల్టీ) తాత్కాలిక విధాన
కొత్త మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. రెండేళ్ల కాల వ్యవధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. శనివారం చివరి రోజు కావడ�
తెలంగాణ మీడియా అకాడమీ పాలకమండలి కమిటీ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిసున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జీవో-317 బాధిత టీచర్లకు తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్ల కోసం పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైన ఆశావాహు లు ఈ నెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్�
ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 30 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లార
భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. బుధవారం పెగడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల
భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చి దరఖాస్తులు, సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. తహసీల్దార్ కార్యలయాన్ని శనివారం సందర్శించి భ�
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. జిల్లా నలుమూలల : నుంచి వచ్చిన 328 మంది అర్జీదారులు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అధికారులకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన