కొత్త మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. రెండేళ్ల కాల వ్యవధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. శనివారం చివరి రోజు కావడ�
తెలంగాణ మీడియా అకాడమీ పాలకమండలి కమిటీ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిసున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జీవో-317 బాధిత టీచర్లకు తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్ల కోసం పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైన ఆశావాహు లు ఈ నెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్�
ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 30 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లార
భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. బుధవారం పెగడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల
భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చి దరఖాస్తులు, సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. తహసీల్దార్ కార్యలయాన్ని శనివారం సందర్శించి భ�
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. జిల్లా నలుమూలల : నుంచి వచ్చిన 328 మంది అర్జీదారులు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అధికారులకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన
సాదా బైనామా దరఖాస్తులను హైకోర్టు అనుమతి వచ్చిన తర్వాత పరిశీలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పీవోటీ కేసులలో కొత్త అసైన్మెంట్ భూమి కింద ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు �
Indian Army: ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న వారికి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. షార్ట్ సర్వీస్ కమీషన్ పరీక్షలు నిర్వహించనున్నది.
Rythu Bheema | రైతు వేదికలో 2025 సంవత్సరానికిగాను రైతు బీమా నమోదు వ్యవసాయ విస్తరణ అధికారులు చేపట్టారు. అలాగే ఇంతకుముందే పట్టా పాస్ బుక్ ఉండి రైతు బీమా నమోదు చేసుకొని 18 నుండి 59 సంవత్సరాలలోపు వయసు గల పట్టాదారులు కూడా ద�
Rythu Bheema |రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతు బీమా దరఖాస్తు కోసం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు గానీ.. నేరుగా మండల రైతు వేదిక కార్యాలయంలో సంప్రదించాలని పేర్క
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెగడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శనివారం
రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చినభూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. రిజిస