Rushikonda | రుషికొండ భవనాలపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి రోజా సెల్వమణి
AP News | ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. ఈ మేరకు బుచ్చయ్య చౌదరికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి కోరారు. దీని�
Roja Selvamani | రుషికొండలో నిర్మించిన భవనాలపై టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా సెల్వమణి స్పందించారు. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అని ప్రశ్నించారు. వి�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన రద్దయ్యింది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రేపటి పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.
AP News | ఏపీకి దీపావళి ముందే వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనకు జనం స్వస్తి పలికారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్యకుమార్ అనంతపురం జి
Kesineni Chinni | ప్రజలను అర్థం చేసుకోకపోతే వైసీపీ మిగలదని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పినప్పటికీ జగన్ ఇంకా మారలేదని విమర్శించారు. ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్ప
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు భద్రత పెంచారు. వై ప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకార�
EVM | ఈవీఎంలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు వీటిపై సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస�
AP News | ఏపీ ఆర్థికంగా చితికిపోయిందని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా కూడా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు
YS Jagan | వైఎస్ జగన్ ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అధికారం దక్కుతుందని జగన్ కలలు కంటున్నారని పేర్కొన్నారు. కానీ అధి�
YS Jagan | గత ఎన్నికలతో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పది శాతం మంది కూడా వైసీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడాను గమనిస్తారని పేర్కొన్నారు. అప�
Gorantla | టీడీపీ సీనియర్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. 1983 నుంచి వరుస ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మారింది. తెలుగు దేశం పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయ�
AP News | మంత్రి పదవి దక్కకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధేమీ లేదని స్పష్టం చేశారు. గతంలో తనకు కూడా 26 ఏండ్లకే మ�
AP News | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నోటి దురుసు వల్లే ఓడిపోయామని చాలామంది అంటున్నారని.. అదే నిజమైతే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. తాడేపల్లిలో �
Daggubati Purandeshwari | ఏపీలో ఎన్డీయే కూటమి అనూహ్య విజయం సాధించిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇది చిన్న విజయం కాదని.. అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగ�