Mudragada | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలవడంతో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు టార్గెట్ అయ్యారు. పిఠాపురంలో పవన్ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాలు విసిరిన ముద్రగడ.. తన శపథం ప్రకారం
Pawan Kalyan | టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దశాబ్దాలుగా అయ్యన్నపాత్రుడి మాటల వాడీవేడీని రాష్ట్ర ప్రజలు చూశారని.. ఇప్పుడు స్
Budda Venkanna | వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా, అవినీతి సొమ్ముతో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించబోయారని విమర్శించారు.
YS Sharmila | పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పోస్ట్మార్టం మొదలుపెట్టింది. అధికారానికి దగ్గరగా వచ్చి ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడింది. ఇలాంటి సమయంలో ఏపీ పీసీసీ చీఫ్
Naga Babu | పదేళ్ల కల నెరవేరిందని.. ప్రజా ప్రస్థానం మొదలైందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల అన్నారు. శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్న తన తమ్ముడు పవన్ కల్యాణ్ను చూసి తన మనసు ఆనందంతో ఉప్పొంగ�
Kodali Nani | మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి వాలంటీర్లు షాకిచ్చారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేర
Kodali Nani | చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరని కొడాలి నాని అన్నారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తనను, జగన్ను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ఎవర�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమితో చనిపోయిన వారి కుటుంబాలను, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని న�
Mudragada | రాజకీయాల్లో నేతలు ఎన్నో సవాళ్లు విసురుకుంటారు.. కానీ వాటిపై మాత్రం అసలు నిలబడరు. కానీ ముద్రగడ మాత్రం చేసిన శపథానికి కట్టుబడి తన పేరును మార్చుకున్నారు. ఎన్నికల ముందు చేసిన సవాలు ఓడిపోవడంతో ముద్రగడ పద�
YS Sharmila | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఫర్ జగన్.. అగెనెస్ట్ జగన్ పేరుతో ఈ ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ఈసారి ప్రజల
Naga babu | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల అన్నారు. విజయవాడలో నాగబాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్కు తగిన పద�
AP News | ఈవీఎంలపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. జగన్ తన ఓటమిని ఇప్పటికైనా అంగీకరించాలని హితవు పలికారు. ఐదేళ్లలో ఒక్కరోజైనా ప్రజల కష్ట�
AP News | వైసీపీ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. తమ కుటుంబంపై దొంగలనే ముద్ర వేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ట్రావెల్స్పై తప్పుడు కేసులు పెట్టారని అన్�