Loksabha Speaker | మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో ఎవరెవరికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు కన్ఫార్మ్ అవ్వగా.. వ
Perni Nani | ఏపీలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు అధికార మదంతో రెచ్చిపోతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నా�
YS Jagan | టీడీపీ నేతల దాడులపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింద�
AP News | ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిపై రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య స్పందించారు. అహంకారం వల్ల జగన్ ఓడిపోలేదని స్పష్టం చేశారు. ఓటమిపై లోతైన విశ్లేషణ జరుగుతుందని చెప్పారు.హైదరాబాద్లోని సచివాలయం వద�
Poonam Kaur | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో వైసీపీ ముందుకెళ్లింది. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూపుతూ జగన్ ప్రచారం చేశారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం జగన్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. టీడీపీ -
Nagababu | ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభంజనంలా మారారు. పొత్తు కోసం మధ్యవర్తిత్వం వహించి ఎన్డీయే కూటమికి ఎవరూ ఊహించని విజయాన్ని అందించారు. పవన్ కల్యాణ్ అంటే పవనం కాదు.. ఓ తుఫాను అని ఏకంగా ప్రధాని మోదీతోనే �
Anchor Shyamala | ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్గా మారింది. వైఎస్ జగన్ కోసం.. వైసీపీ గెలుపు కోసం ఆమె చాలానే ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్పై శ్యామల చేసిన విమ�
Nagababu | టీటీడీ చైర్మన్గా మెగా బ్రదర్ నాగబాబును నియమించబోతున్నారని సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. ఆ వార�
TTD Chariman | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి హాట్ టాపిక్గా మారింది. అధికారిక వైసీపీని చిత్తుగా ఓడించి.. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటంతో నామినేటెడ్ పదవులను ఎవరికి ఇస్తారనే చర్చ
Lakshmi Narayana | ఏపీలో ప్రభుత్వ మార్పుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలని తెలిపారు. వాళ
Buddha Venkanna | సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. విజయవాడలో బుద్ధా వెంకన్�