Pawan Kalyan | సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మెగా బ్రదర్ నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తమ్ముడి గొప్పదనాన్ని కవితాత్మకంగా వివరించారు.
Pithapuram | పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నేత ఏఎం రత్నం అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా �
Pawan Kalyan | మార్పు కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని అనుకున్నామని.. కానీ ఆయన ప్యాకేజీ తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడని ఈ మధ్యే అర్థమయ్యిందని వైసీపీ నేత పోతిన మహేశ్ విమర్శ�
YS Jagan | 14 ఏండ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ పేదకైనా మంచి చేశారా? అని ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తొస్తుందా అని అడిగారు. ఎన్నికల ప్రచార
AP DGP | ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజేపీపై రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. అలాగే ముగ్గురు పేర్లతో కూడిన ప్య
YS Jagan | నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒకవైపు ఎన్డీయేలో కొనసాగుతూనే.. మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నట�
Land Titling Act | ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా స్పందించారు. ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ అధినేత చంద్ర
YS Jagan | చంద్రబాబు హయాంలో స్కీములు లేవు.. స్కామ్లు మాత్రమే ఉన్నాయని ఏపీ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం నాడు విజయనగరం జిల్లా చెల్లూరుకు
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్ల�
AP News | మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ కాళ్లనే మొక్కలేదని.. అలాంటిది కిరణ్కుమార్ రెడ్డి కా
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ ఆగంతకుడు రాయి విసిరారు. ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయి విసిరి ఆగంతకుడు పరారయ్యాడు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కా
Pawan Kalyan | ఏపీ సీఎం జగన్పై దాడి ఘటన మరవకముందే.. అలాంటిదే మరో ఘటన జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కూడా ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. అదృష్టవశాత్తూ రాయి దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది.