Nagababu | ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభంజనంలా మారారు. పొత్తు కోసం మధ్యవర్తిత్వం వహించి ఎన్డీయే కూటమికి ఎవరూ ఊహించని విజయాన్ని అందించారు. పవన్ కల్యాణ్ అంటే పవనం కాదు.. ఓ తుఫాను అని ఏకంగా ప్రధాని మోదీతోనే �
Anchor Shyamala | ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్గా మారింది. వైఎస్ జగన్ కోసం.. వైసీపీ గెలుపు కోసం ఆమె చాలానే ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్పై శ్యామల చేసిన విమ�
Nagababu | టీటీడీ చైర్మన్గా మెగా బ్రదర్ నాగబాబును నియమించబోతున్నారని సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. ఆ వార�
TTD Chariman | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి హాట్ టాపిక్గా మారింది. అధికారిక వైసీపీని చిత్తుగా ఓడించి.. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటంతో నామినేటెడ్ పదవులను ఎవరికి ఇస్తారనే చర్చ
Lakshmi Narayana | ఏపీలో ప్రభుత్వ మార్పుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలని తెలిపారు. వాళ
Buddha Venkanna | సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. విజయవాడలో బుద్ధా వెంకన్�
Vijayanand | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ నెలాఖరుకు మ�
AP Elections | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సంచలన విజయాన్ని అందుకుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సెగ్మెంట్లలో గెలిచింది. ప్రతిపక్షం అనేది లేకుండా విజయభేరి మోగించింది. ఈ కూటమిలో ఒక్క టీడీపీనే 135 �
Pawan Kalyan | జనసేన ఎమ్మెల్యేలతో బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన
Kotamreddy Sridhar Reddy | తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకోసం రూ.3 కోట్ల వరకు ఖర్చుచేశారని అన్నా
YS Jagan | ఏపీలో వైసీపీ ఘోర ఓటమిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని.. కానీ ఇలాంటి ఓటమిని చూస్తామని అనుకోలేదని తెలిపారు. వైఎస్ జగన్ చుట్టూ పనికిమ�
Chandrababu | ఏపీలో కూటమి గెలుపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస�
Phone tapping | ఫోన్ ట్యాపింగ్(Phone tapping) వ్యవహారంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డొక్కా డిమాండ్ చేశారు.