MVV Satyanarayana | విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతోంది. గత ఏడాది జరిగిన కిడ్నాప్ కేసును రీఓపెన్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎ�
Chandrababu | గత వైసీపీ ప్రభుత్వంలె రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అని తెలిపారు. నిర్వీర్యమైన వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతా
Margani Bharat | కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, మం�
AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కాపు బలిజ సంక్షేమ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన హామీ ఇచ్చిన షణ్ముఖ వ్యూహం పథకాలను కూ�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం వైఖరిపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కును ప్రేవేటికరించమని చెప్పి దాన్ని బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున
MVV Satyanarayana | విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ కేసును రీఓపెన్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎంవీవీకి అనేక భూదందాలు, ఆర్థిక నేరాలతో సంబంధాల�
Buddha Venkanna | టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ జి
Vallabhaneni Vamsi | వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా ఆయన వాహనాన్ని వెంబడించిన పోలీసు�
AP News | ఏ తండ్రి అయినా సరే బిడ్డలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడు. మెట్టింట్లో భర్తతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయినా సరే ఇంట్లోనే ఉంచుకున్నాడు
Srisailam | శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా ఓ ఉద్యోగి వ్యవహరించాడు. మందు తాగి ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మల్లికార్జునస్వామి దర్శనం కోసం భక్తులు ఆలయ క్యూ కంపార్ట్మెంట్లో
AP News | ఏపీలోని కూటమి ప్రభుత్వం సామాన్యులకు గుడ్న్యూస్ చెప్పింది. బియ్యం, కందిపప్పు వంటి నిత్యవసరాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Kuppam | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్�