Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్తో
AP News | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తి-తిరుపతి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు దగ్ధమయ్యింది. రేణిగుంట సమీపంలోకి రాగానే బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
AP News | గుంటూరు నగరంలో దారుణం జరిగింది. ఓ యువకుడు వీధికుక్కపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. మే 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా తెలుసుకున్న స్థానికులు పో
AP News | ఏపీలో ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా పడింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను �
Macherla MLA Pinnelli | ఏపీ సార్వత్రిక ఎన్నికల అనంతరం మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులను గృహ నిర్బం
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు రేపే విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం
AP News | పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై కక్ష గట్టాడో ఉన్మాది. తనతో కలిసి ఏడడుగులు వేయడానికి ఇష్టపడని అమ్మాయి.. ఈ భూమ్మీదే ఉండకూడదని అనుకున్నాడు. నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఆమెను చంపేందుకు
AP News | కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు వైసీపీనే గెలుస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ పార్టీ గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. తమ గెలుపుపై కాన్ఫిడెన్స్ ఉంది కానీ.
Vijayawada | తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని పెద్దలు అంటుంటారు. ఈ సంఘటన వింటే అది అక్షరాల సత్యమని ఒప్పుకుంటారు. కరెంటు షాక్ తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆరేండ్ల పిల్లాడికి ఓ లేడ
AP News | ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేసింది. అలాగే ఈ మూ
Gudivada Amarnath | ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరగడంతో.. వైసీపీ ఓటమి ఖాయమని ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమ
AP News | ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల తీవ్రంగా పరిగణించింది. ఆయా ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమా
Visakhapatnam | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీ కొట్టి నగరంలోని ఓ ఫ్లైఓవర్ (flyover) పై నుంచి కిందకు పడిపోయింది.
Pawan Kalyan | సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మెగా బ్రదర్ నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తమ్ముడి గొప్పదనాన్ని కవితాత్మకంగా వివరించారు.
Elections | ఎన్నికల్లో ఓటు వేశామా లేదా అనేది తెలుసుకునేందుకు రుజువు సిరా గుర్తు! దొంగ ఓట్లు పడకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు.. చూపుడు వేలుపై ఈ సిరాను అద్దుతారు. ఈ సిరా గుర్తు అంత తొందరగా చెరిగిపోదు. అయితే సార్�