Srisaialm | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం కింద ఉన్న దత్తాత్రేయస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) జరిపించే ఈ కైంకర్యంలో భ
Chandrababu | తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదని.. కనీసం చదవలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
Payyavula Keshav | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సెటైర్లు వేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో జగన్ను ఎ�
Vangalapudi Anitha | ఏపీలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నిజానికి తమ పార్టీ కార్యకర్తలపైనే దాడులు చేస్తూ ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.
Nagababu | పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. జనసేన కేంద్ర కార్యాలయంల
Vizag | విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి ప్రభుత్వం భారీగా చేరికలకు తెరలేపింది. ఈ విషయాన్ని విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. 20 మంది వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకుంటున్నామని పేర్కొన్�
AP News | ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యనే ఓ భర్త కిరాతకంగా హత్య చేశాడు. వేరే యువకుడితో తన భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Vizag | ఏపీలో అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైజాగ్ మేయర్ పీఠంపై కన్నేసింది. జీవీఎంసీపై పట్టుకోసం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ కార్పొరేటర్లను పార్టీలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తో�
MPDO Missing | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయన అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. ఎంపీడీవో వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూ�
AP News | వైఎస్ జగన్ మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. వ్యక్తిగత హత్యలను టీడీపీకి రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించ�
Anna Konidela | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తన పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట
Vijayasai Reddy | ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలేషన్పై ఆమె భర్త మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారమే లేపాయి. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో ఎంపీ విజయసాయిరెడ్�
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంటులో గళమెత్తుతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఏపీ స�