Posani Krishnamurali | టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్ను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తారు. జగన్ను చంపేస్తానని చంద్రబాబు బహిర�
AP News | విజయవాడలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. డాక్టర్ డి. శ్రీనివాస్ ఇంటి బయట ఉరేసుకున్నాడు. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి విగతజీవులుగా పడి ఉన్నారు.
AP News | ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా నామినేషన్ల సమయంలోనూ తమ బలాన్ని చూపించుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల టీడీపీ అభ్యర్థి బండార
Vidadala Rajini | ఏపీ ఎన్నికల వేళ నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని కిడ్నాప్ చేయడం గుంటూరులో కలకలం సృష్టించింది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున విడదల రజినీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే అదే పేరు ఉన్న మరో మహి�
Chandrababu | జనసేనాని పవన్ కల్యాణ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నోరుజారాడు. పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శలు చేశారు. జగన్ను ఉద్దేశించి ఆరోపణలు చేయబోయిన చంద్రబాబు పొరపాటున పవన్ కల్యాణ్ ప�
AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ను ఎన్నికల కమిషన్ నియమించింది. విజయవాడ సీపీగా పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు చేపట�
Sajjala | 2014 ఎన్నికల్లో ఇదే కూటమి పోటీ చేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల గోపాలకృష్ణ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడు ఎంత రాచి రంపాన పెట్టారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో ఆయన మీడియా మాట్లాడుతూ.. �
Pothina Mahesh | పవన్ కల్యాణ్ ఈసీకి సమర్పించిన అఫిడవిట్పై జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్ మండిపడ్డారు. అఫిడవిట్లో పవన్ కల్యాన్ అన్నీ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఓ �
AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ క్రాంతి రాణాన
YS Jagan | చంద్రబాబు హయాంలో స్కీములు లేవు.. స్కామ్లు మాత్రమే ఉన్నాయని ఏపీ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం నాడు విజయనగరం జిల్లా చెల్లూరుకు
AP CM Jagan | సోషల్మీడియా ట్రోల్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. సోషల్మీడియాలో వ్యవస్థ ఎంతగా దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనమని తెలిపారు.
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి ర్యాలీగా వెళ్లి.. పిఠాపురం ఎంపీపీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్ల�