KA Paul | ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించింది. ఇన్నాళ్లు ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తు ఉండేది. కానీ రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కాకుండా.. మట్టికుండ �
Donnu Dora | అరకు టీడీపీలో అసమ్మతి రోజురోజుకీ పెరిగిపోతుంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఆత్మహత్యాయత్నం చేసిన దొన్ను దొర.. తన సీటు లాక్కున్న వారి అంతుచూస్తానని హెచ్చరించారు. అరకు టికెట్ను బీజేపీకి కేటా�
Srisailam | శ్రీశైలం క్షేత్రంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను విజయవంతంగా పూర్తికావడంలో సహకరించిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి ఈవో పెద్దిరాజు పేరుపేరునా ధ�
Srisailam | శ్రీశైలం బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వైద్యశాలకు కామినేని ఆస్పత్రి ఎండీ శశిధర్ అంబులెన్స్ను విరాళంగా అందించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంటిలేటర్తో పాటు ఉన్న రూ.50 లక్షల విలువ జే�
YS Sharmila | వైఎస్ షర్మిలపై ఒకప్పటి ఆమె ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తూ ఆమె రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. షర్మిల చేస్తున్న విష ప్రచారాలను ఖ
Srisailam | ఆత్మకూరు ఎస్డీపీవో ఉదారత చాటుకున్నారు. శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు వచ్చి తిరుగు ప్రయాణంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన భక్తులకు సాయం అందించారు. వారికి �
APPSC | ఎట్టకేలకు గ్రూప్ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష�
Janasena | జనసేన రాజకీయ పార్టీ కాదు.. అదొక నటుల సంఘం అని పోతిన మహేశ్ అన్నారు. నటుడు ఎప్పుడూ నాయకుడు కాలేడని ఎద్దేవా చేశారు. పెత్తందారుల కూటమిలో పవన్ చేరారని విమర్శించారు. పవన్ పేదల పక్షం కాదు.. పెత్తందారుల పక్ష�
Srisailam | శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలంలోని వెండికొండపై వెలసిన భ్రమరాంబ సమేత మల్లికార్జునులను రథంపై అధిష్టించి క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు. మంగళవారం సాయంత్రం ఈవో పెద్దిరాజు
Nandyala | నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు బర్రెలను ఢీకొట్టి బోల్తా కొట్టింది. పాన్యం మండలం కమ్మరాజుపల్లి ద�
Pawan Kalyan | అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తుకొస్తుంది.. కానీ ఇప్పుడు అనకాపల్లి పేరు వింటే కోడిగుడ్డు పేరు వినబడుతుందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చంద్�