AP News | పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్ ఏపీలో కలకలం రేపుతోంది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఎంపీడీవో.. ఈ రోజు నా పుట్టిన రోజు.. ఇదే నా చావు రోజు అంటూ తన కుమారుడికి చివరిసారిగా మ
Kota Rukmini | ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణి ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సచివాలయంలో కనిపించడంతో అంతా ఈమె గురించే చర్చించుకుంటున్నారు. డిప్యూటీ
Chandrababu | కొత్త ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. అమరావతిలోని సచి
ఏపీ శాసన మండలి సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తూ శాసన మండలి నోటిఫికేషన్ను జారీ చేసింది. రామాచార్యులు రాజీనామాతో ఖాళీ అయిన ఈ పోస్టును ప్రసన�
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త ఇసుక పాలసీకి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాష్ట్ర ప్రభ�
Free Bus | ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్
AP News | ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. స్కూల్కు వెళ్లిన బాలిక అదే గ్రామానికి చెందిన ఓ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.
Kidney Scam | ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మధుబాబు అనే ఆటో డ్రైవర్ను మోసం చేసిన కేసులో ఏజెంట్లుగా ఉన్న బాషా, సుబ్రహ్మణ్యంను నగరపాలెం పోలీసులు అదుపులోకి తీ�
Shanti | దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య రిలేషన్పై ఆమె భర్త మదన్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చెప్పినట్లుగా తాము విడాకులు తీసుకోలేదని చెప్పారు. విజయసాయిరె�
AP News | ఆంధ్రప్రదేశ్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలను మరువకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ సెంటర్కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలికపై నిర్వాహకుడు అత్యాచారానికి యత�
Chandrababu | గత ప్రభుత్వం ఐదేళ్లలో సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని చెప్పారు. గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు సోమవారం శ్వేతప�
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. వారం రోజులైనా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నిందితులు రోజుకోరకంగా సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారిం�
Balineni Srinivas Reddy | వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తారనే కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి అప్ప�
Pawan Kalyan | వైసీపీతో పాటు ఇతర పార్టీ నేతలు మన శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే అని పవన్ కల్యాణ్ అన్నారు. చేతగాక కాదు.. కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచివి కాదని తెలిపారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్ద�
Pawan Kalyan | దేశంలో మన గెలుపు ఓ కేస్ స్టడీగా మారిందని జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని అన్నారు. మనం సాధించిన గెలుపు ఎంతో గొప్పది �