Posani KrishnaMurali | ఏపీలో వాలంటీర్లపై ఆంక్షలకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల పంపిణీకి రెండు మూడు రోజుల సమయం పట్టేదని గుర్తు చేశారు.
YS Jagan | తాము చెబితేనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని అన్న
Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పలువుర్ని బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల లోగా బాధ్యతలు తీసుకోవాలని సూచించింది.
Weather Update | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. వీటికారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. 130 మండలాల్లో తీవ్ర �
Kodali Nani |కృష్ణ జిల్లా గుడివాడలో వైసీపీ నేత కొడాలి నానికి అభిమానులు పాలాభిషేకం చేయడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ప్రజలు కొడాలి నానిని నిలదీశారంటూ పలు మీడియాల్లో వార్తలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో క�
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కార్యకర్తలను ఆయన దగ్గరకు కూడా రానివ్వడని చెప్పారు. పవన్కు కార్యకర్తలు వచ్చి షేక్హ్యాండ్ ఇవ్వకూడదని.. వారిని అడ్డుకునేందుక
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వద్ద టాటా ఏస్ వ్యాన్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మ�
Water Bells | ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్స్ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎండ వేడిమి కారణంగా డీహైడ్రేషన్ ముప్పున�
Janasena | సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో జనసేన పార్టీకి కొత్త తలనొప్పి మొదలయ్యింది. ఇప్పటివరకు గాజు గ్లాసును తమ పార్టీ సింబల్గా జనసేన ప్రకటించుకుంది. దానిపైనే పార్టీ ప్రచారం చేసుకుంది. కానీ ఇప�
Summer Holidays | పాఠశాల విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపిం
AP News | ఏపీలోని పల్నాడులో ఘోరం జరిగింది. కుటుంబ కలహాలతో భర్త మర్మాంగాలపై ఓ భార్య సలసల మసులుతున్న నీటిని పోసింది. దీంతో తీవ్ర గాయాలైన భర్త.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
AP DSC | ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్కుమార్ మీనా ఆదేశించారు. అలాగే టెట్ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ప్రకటిం�
AP News | పెళ్లైంది.. ఇక తన భర్తతో సంసార జీవితం గడపాలనుకుంది. కానీ కాళ్లపారాణి ఆరకముందే ఆ నవ వధువు మృతి చెందింది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
YS Jagan | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్కు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన హఫీజ్ ఖాన్ను రాజ్యసభకు పంపిస్తానని ప్రకటించారు. మేమంతా సి�
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. న్యూ ఆటోనగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.