Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో నందిగం సురేశ్కు చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు పంపించారు.
Kidney Scam | ఏపీలో సంచలనంగా మారిన విజయవాడ కిడ్నీ రాకెట్ వివాదంపై మధ్యవర్తి వెంకట్ స్పందించాడు. కిడ్నీ అమ్మితే రూ.30 లక్షలు ఇస్తానని చెప్పి.. రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చి తనను మోసం చేశారని గార్లపాటి మధుబాబు చేసిన ఆర�
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చారు. ఏ-71 నిందితుడిగా పేర్కొంటూ ఆయనపై కేసు నమోదుచేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చ
Bandi Sanjay | గత పాలకులు స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల చేశారు. గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిర
AP News | ఏపీలోని అనకాపల్లిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామ శివారులోని గడ్డి తోటలో గ్రామస్తులకు ఓ మృతదేహం కనిపిం�
విజయవాడలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీకి ఫోన్ చేసి.. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. డబ్బు ఆశచూపి కిడ్నీ కాజేసిన ఆస్ప
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డీగా కె.వెంకటకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కె.వెంకటకృష్ణ ప్రస్తుతం జీఏడీలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా స�
AP News | విజయనగరం జిల్లాలో కరెంటు షాక్తో దంపతులు మరణించిన ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై వేగంగా విచారణ జరిపిన ప్రభుత్వం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధా�
AP TET 2024 | ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రిపరేషన్కు సమయం కావాలని అభ్యర్థులు చేసిన వినతిపై సానుకూలంగా స్పందించింది. పరీక్షకు మూడు నెలల సమ�
Janga Krishnamurthy | ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ జంగా కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా �
Kidney Scam | విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టించింది. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ బ
Sand Policy | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాత ఇసుక విధానాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019, 2021లో ఇచ్చిన ఇసుక విధానాలన