Pithapuram | ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు అందరీ చూపు పిఠాపురం పైనే ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారో అని అంతా ఉత్కంఠ ఉండేది. పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ నేత మ�
TTD |ఏపీలోని తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 13 వరకు వైభవంగా జరుగనున్నట్లు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 3న కోయిల్ అళ్వార్ తిరుమం
Revanth Reddy | ఏపీలో పాలించే నాయకులు కావాలని అనుకుంటున్నారు.. కానీ ప్రశ్నించే గొంతులు లేవని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతులు లేవు కాబట్టే ఢిల్లీలో ఉన్న మోదీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చలా�
YCP MP Candidates List | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఏపీలోని అధికారిక వైసీపీ పార్టీ ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఏపీ సీఎం జగన్ పార్టీ నేతలతో కల
AP News | టీడీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి స్పృహతప్పి పడిపోయారు. మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తచెరువు మ
Tirupati | ఏపీలోని తిరుపతి జిల్లాలో భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. దొరవారిసత్రం, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనాలు ఇండ్లలో నుంచి �
AP News | వైసీపీ పథకాలను పొగిడినందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గీతాంజలిపై అసభ్యంగా పోస్టులు పెట్టిన ఇద్దరిని తెనాలి పోలీసులు అరెస్�
Bolisetty Sayanarayana | జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. పదేండ్ల సమయాన్ని, డబ్బు ఖర్చుపెట్టినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనను పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్య
Pawan Kalyan | పిఠాపురంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పొత్తులో భాగంగా అక్కడి నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తల్లో అసమ్మతి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే,
Mudragada | కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక వాయిదా పడింది. మార్చి 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ముద్రగడ ఇటీవల ప్రకటించారు. కానీ పలు భద్రతా కారణాల ర�
Sad News | ఓ తల్లి తీసుకున్న నిర్ణయం మూడు నెలల చిన్నారిని బలితీసుకుంది. ఆత్మహత్య చేసుకుందామని భావించి విషం తాగిన ఓ మహిళ.. ఏడుస్తున్న బిడ్డకు పాలివ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన ఏపీల
Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న జగన్.. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 విడతల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలన
ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.