Kodali Nani | వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కూడా
Srisailam | శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం యూఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగం ఆకారం చెక్కిన ఒక రాయి
Srisailam | శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.వెంకటనారాయణ భట్టి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీశైలం చేరుకున్న న్యాయమూర్తికి ఏఈవోలు హరిదాస్, మోహన్, ఇతర అధి�
ఈవీఎంల ధ్వంసం తప్పుకాదని జగన్ అనడం సరికాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు పెట్టాలని కోరారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలను జగన్ తప్పుబడుతు�
Margani Bharat | రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ బయటపడింది. మార్గాని భరత్ వాహనాన్ని తగులబెట్టింది వైసీపీ కార్యకర్తే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడ
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఓఎస్డీగా యువ అధికారి మధుసూదన్ను నియమించారు. ప్రస్తుతం ఆయన కడప ఆర్డీవోగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ధర్మవరం ఆర్డీవోగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
Pawan Kalyan | విజయవాడలోని కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను దహనం చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై �
Gudivada Amarnath | కూటమి ప్రభుత్వ హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ మొదలుపెడతామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా విశాఖ ఎండాడలోని వైసీపీ కార్యాలయంలో గురువారం విస్తృత �
Kodumur | వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఇటీవల ఆయనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదవ్వగా.. గురువారం ఆయ�
YS Jagan | ప్రజల్లో వ్యతిరేకత కారణంగా తాము ఓడిపోలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల పది శాతం మంది ఇటు నుంచి అటు వెళ్లారని చెప్పారు. అంతేతప్పితే తమ మీద ప్రజల్లో �
Vangaveeti Radha | ఏపీలో ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు పదవుల కోసం జరగలేదని.. ప్రజల కోసం జరిగాయని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని పేర్కొన్నారు. తన తండ్రి వంగవీట
AP News | ఊరిలో తలుపులు, చెట్లకు మంత్రించిన నిమ్మకాయలు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వెదజల్లిన డబ్బులు, అన్నం.. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పల్నాడు జిల్లా చిన్నతురకపాలెం ఊళ్లో కనిపిస్తున్న దృశ్యమిదీ! అసలేం జరుగు�
Vijayawada | విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను యనమలకుదురు కట్ట మీద తగలబెట్టేందుకు ఇద