Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా సొంత వాహన�
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు లక్ష మజ్జిగ ప్యాకెట్లను విరాళంగా అందించారు. అనంతపురం పట్టణానికి చెందిన గాయత్రి మిల్క్ డై�
Srisailam | శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలినడకన వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన మౌళిక వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నట్లు శ్రీశైలం ఎమ్మ
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో బుధవారం క్షేత్రానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసి పోయాయి. బ్రహ్మోత్సవాల
Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్కు చేగొండి హరిరామజోగయ్య మరోసారి లేఖ రాశారు. రెండో విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ సమావేశమయ్యారు. ఏ సీటును ఎవ
Tirupati | ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా తిరుపతిని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కోరామని చింతా మోహన్ తెలిపారు. తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మం గారు 300 ఏ�
AP Politics | వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా? లేదా? దీనిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొత్తు ఉంటుందని ఒకవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం తమ నిర్�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న యాత్రికులకు దేవస్థానం ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో సేవలందించాలని ఈవో పెద్దిరాజు అన్నారు. అన్నదాన భవనంలో వండుతున్న వంటకా�
TDP | వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితా సత్యసాయి జిల్లా మడకశిరలో చిచ్చు రేపింది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్కుమార్కు టికెట్ ఖరారు చేయడం పట్ల అసమ్మతి చెలరేగ
Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు ఆదివారం నాడు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిప
Kesineni Nani | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిస్థితిని చూస్తే జాలేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేశ్ దగ్గర జనసేన కార్యకర
Janasena | తనకు సలహాలు, సూచనలు చేసే వారు అక్కర్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ మాజీ మంత్రి హరిరామజోగయ్య మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజు పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. చంద్రబాబు భవి